Home » cm yogi aditya nath
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.
భారతదేశ బలం ఐక్యత. దేశ ప్రజల్లో ఉన్న ఐక్యత వల్లే ఈ దేశం ఇంత ద్రుఢంగా ఉంది. మనది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి మనదేశం తల్లిలాంటిదని దేశంలో 135 కోట్ల ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అయితే ఈ ఇది మనం ఐక్యంగా ఉన్
ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్ గా మార్చనున్నారు.
కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులనూ కాటేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ మంత్రి కరోనాకు బలయ్యారు. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలో విషాదం నెలకొంది. యోగి కేబినెట్ లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్న కమల్ రాణి