Home » CM Ys Jagan mohan reddy
ఏపీ రాష్ట్రంలో వర్షాల కారణంగా రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ మొదటి రోజు నిర్వహించారు.
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు గురువారం ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపట్లో విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈరోజు ఉదయం గం.11-50 లకు ఆయన రుషికొండలోని పెమ వెల్ నెస్ రిసార్టుకు వెళతారు.
మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచింది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవటంతో నిన్నటి నుంచి అలిగిన ఆయన వద్దకు
ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖలు కేటాయించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త కేబినెట్ కూర్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. రేపటికి కొత్త మంత్రుల జాబితా పూర్తి చేసి.. ఎల్లుండి ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు...
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం గురువారం సమావేశం అవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు ఇదే ఆఖరి కేబినెట్ మీటింగ్. ఈ భేటీ చాలా ఆసక్తి కలిగిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసారు.