Home » CM Ys Jagan mohan reddy
ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది.
ఏపీలో మళ్లీ నామినేటెడ్ పదవుల కోలాహలం ప్రారంభమైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 960 మంది డైరెక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్తో భేటీ అయ్యారు. గురువారం (జూన్ 10)న నీతి ఆయోగ్ కార్యాలయంలో ఆయన్ను సీఎం కలిశారు. పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. ఏపీలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెప్పాలంట..ఆయనే చేయిపించారంట...బాబు పేరు చెబితే..లంచ్ టైంకు వెళ్లిపోవచ్చు..టీడీపీ పార్టీ చేసింది..బాబు చేశారని చెబుతారా ? లేదా ? అని ప్రశ్నించారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని మీడియాకు తెలిపారు.
CM Ys Jagan to Review on Own House for people : ఏపీలో మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు ఇంటి స్థలాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టు రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. మధ్య తరగతి ప్రజలకు సైతం సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. తక్కు�
CM YS Jagan to tour Kadapa district : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మూడ్రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లా (Kadapa Dist) లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం మధ్యా
AP Jana Rana Bheri : అమరావతి రైతులు ఉద్యమం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు ఏడాదిగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ రాయపూడిలో జనభేరి పేరుతో భ�
Nivar Cyclone effect on Andhra Pradesh : నివర్ తుపానుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నివర్ తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం అధికంగానే ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి భ�
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది. గత రెండు రోజులుగా ఏపీలో కరోనా కేసులు పెరగడం బాధగా ఉందని రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామందికి కరోనా సోకడంపై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడా�