Home » CM Ys Jagan mohan reddy
సీఎం జగన్ ఓడిపోతాడని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయన్నారు చంద్రబాబు. అందుకే, జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపారు.
75మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారు అచ్చెన్నాయుడు.
ఏపీలో అధికార విపక్షాల మధ్య పోరు ఉధృతమైంది. వైసీపీని టార్గెట్ చేసేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాత్రం చంద్రబాబు, పవన్ ఇంకా క్లారిటీ ఇవ్వల
గతంలో అందరూ కలిసి రాజధానిగా అమరావతిని నిర్ణయించారని జయప్రకాశ్ నారాయణ గుర్తుచేశారు. తుగ్లక్ కూడా తరచూ రాజధానులను మార్చారని అన్న ఆయన.. రాజధానులను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వేళ అయ్యింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి బుధవారం జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం జగన్. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు.
ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. పరస్పరం ఎదరు పడలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్, చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఏపీ రాకీయాల్లో బద్ధ శత్రువులుగా వ్యవహరించే ఇద్దరు కీలక నేతలు ఒకే వేదికను పంచుకోనున్నాను. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులు.. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవలు పొందొచ్చు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చ
వచ్చే ఏడాదికల్లా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటల్ బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్నారు. తరగతి గదుల్లో టీవీలను సిద్ధం చేయాలన్నారు. దశలవారిగా క్లాస్ ర�