Home » CM Ys Jagan
శిఖరంలాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని గుర్తుపెట్టుకోవాలి. జగన్ ఇప్పటికైనా నోటిదూల నేతలను అదుపులో పెట్టుకో అంటూ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
కుక్కను ఎవరు చంపారు, గొడ్డలి ఎక్కడ కొన్నారో అందరికీ తెలుసు. వివేకా ఉదయం చనిపోతే సాయంత్రం 4 గంటలకు జగన్ వచ్చారు. ఐదు గొడ్డలి పోట్లు పడ్డాయని జగన్ ఎలా చెప్పారు? జగన్ పులివెందుల వచ్చి భాస్కర్ రెడ్డితో మాట్లాడి కథ అల్లారు అని మాజీ మంత్రి ఆదినారా�
3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష�
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. సీఎం వైఎస్ జగన్ మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధాని మోదీ విశాఖ చేరుకున్నారు. విశాఖ ఐఎఎన్ ఎస్ డేగ చేరుకున్న ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ స్వాగతం పలికారు.
మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడంపై మంగళవారం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు లేదా ఢిల్లీకి కేసు దర్యాప్తును బదిలీ చేసే అవకాశం ఉంది.
ముందస్తు ఎన్నికలపై మరోసారి ప్రస్తావించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పల్నాడులో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ముందస్తుకు సీఎం జగన్ రంగం సిద్ధం చేసుకున్నారనే తరహాలో..
ఇది ఎన్నికల అంశం కాదన్న పవన్.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సిన సమయం అని అన్నారు. చంద్రబాబు కేవలం మద్దతు తెలపడానికే తన దగ్గరికి వచ్చారని పవన్ తెలిపారు.
వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రెండో విడత నిధులను సీఎం జగన్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. బటన్ నొక్కి రూ.2,096.04 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. 50.92 లక్షల మంది రైతులు లబ్ది పొందారు.
ఈనెల 23న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను విడుదల చేస్తారు. సీఎం జగన్కు ఘనస్వాగతం పలికేందుకు స్థానిక వైసీపీ నేత�