Home » CM Ys Jagan
‘బడుల్లో బాత్ రూంలు, వాచ్ మెన్ల మీద కాస్త ధ్యాస పెట్టండి..బాత్ రూంల మెంటెనెన్స్ కోసం ఒక మనిషి పెట్టుకుంటే..జీతం రూ. 4 వేలు అనుకోండి..వాటి సామాన్ల కోసం మరో రూ. 2 వేలు ఖర్చు అవుతోంది అనుకొండి..బాత్ రూం కోసం రూ. 6 వేలు, ఒక వాచ్ మెన్ కోసం రూ. 4 వేలు అవుతోంది
విద్యార్థులపై సీఎం జగన్ వరాలు కురిపించారు. కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చారు. చదువుకోవాలనే ఉద్దేశ్యంతో తాము వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వ హాయాంలో ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడానికి ప్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవాళ(21 అక్టోబర్ 2019) ఢిల్లీకి వెళ్తున్నారు. సీఎం జగన్ అక్టోబర్ 22వ తేదీన ఢిల్లీలో ఉంటారని సీఎం కార్యాలయం అధికారులు వెల్లడించారు. 21వ తేదీన ఉ.10.05 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సీఎం మధ్యాహ్నం
జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మా�
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. విశాఖపట్నంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరగగా ఆ వేడుకకు హాజరయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్�
తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం(30 సెప్టెంబర్ 2019) తిరుమలకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో ప్రత్యేక
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అనిపించుకునే కథానియకుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యల గురించి జగన్ ముందు ప్రస్తావించిన నారాయణ మూర్తి, తాండవ జలాశయంలోకి అ�