Home » CM Ys Jagan
గుడ్ న్యూస్: ఏపీలో నెరవేరబోతున్న పేదోడి కల
ఆంధప్రదేశ్ షట్ డౌన్ అయింది. బుధవారం (మే 5) నుంచి రాష్ట్రంలో డే కర్ఫ్యూ అమల్లోకొచ్చింది. ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్న కర్ఫ్యూ కొనసాగనుంది. మొత్తం 18 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది.
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్
CM YS Jagan To Launch Abhayam Project : ఏపీలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభయం అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఆటోలు, క్యాబ్లలో ప్రయాణించే మహిళలకు అవాంఛనీయ ఘటనలు ఎదురైతే… వారు ప్రయాణించే వాహనం ఎక్కడుందో త
CM YS Jagan inaugurated tungabhadra pushkarams : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్భాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్�
CM Jagan attend CMO subordinate marriage : సీఎం పదవి అంటేనే 24×7 ప్రజా సంక్షేమం కోసం పాటుపడే హోదా అని అందరికీ తెలిసిన విషయమే. ఒకోసారి 24 గంటలసమయంకూడా సరిపోదు. రాష్ట్ర వ్యవహారాలు, కేంద్రంతో సంబంధాలు, పక్కరాష్ట్రాలతో సమన్వయం…మంత్రులు, అధికారులతో మంతనాలు…. పార్టీ వ్యవహ�
CM YS Jagan Offering Silk Clothes To Goddess Kanaka Durga : దసరా శరన్నవరాత్రుల వేళ.. ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటు చేసుకుంది. దుర్గగుడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో.. ఒక్కసారిగా టెన్షన్ రేగింది. ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పించడానికి.. కొన్ని గంటల ముందు ఈ ఘటన జరిగింది.
cm ys jagan : గ్రామ స్వరాజ్యం కళ్లెదుట కనిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపొందించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దీనిని స్థాపించి ఏడాది అవుతోందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా..పని
cm ys jagan review meeting: అన్ని హాస్టళ్లలో నాడు నేడు అమలు చేసి, వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) చెప్పారు. Nadu-Nedu లో భాగంగా అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత శానిటేషన్, చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తక�
support price : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ఇస్తారో అధికారికంగా 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం ప్రకటించింది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు అక్�