CM Ys Jagan

    రైతుల సంక్షేమం కోసం, కనీస మద్దతు ధరపై CM JAGAN కీలక ప్రకటన

    October 1, 2020 / 06:58 AM IST

    cm jagan : ఏపీలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం మద్దతు ధరలు (minimum-support-price) ప్రకటించనుంది. కనీస మద్దతు ధరలో రాజీ పడొద్దని సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం ఖరారు చేసే మద్దతు ధర కంటే తక్కువకు పంటలు కొనుగోలు

    ఏపీ మహిళలకు శుభవార్త… రేపు ‘వైఎస్ఆర్‌ ఆసరా’ నగదు పంపిణి

    September 10, 2020 / 07:19 PM IST

    సుదీర్ఘ పాదయాత్ర ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ వరసగా అమలు చేస్తున్న సీఎం జగన్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. స్వయం సహాయక సంఘాలకు ఉన్న బ్యాంకుల రుణాలను నేరుగా వారికే చెల్లిస్తూ, వైయస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. శుక్రవ�

    ఇంగ్లీషును వద్దనే వారు..అంటరానితనాన్ని ప్రోత్సాహించడమే – సీఎం జగన్

    September 7, 2020 / 12:03 PM IST

    YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్�

    ఏపీలో సమగ్ర భూముల సర్వే

    August 31, 2020 / 02:37 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన విధంగానే..ఏపీ రాష్ట్రంలో భూ సర్వే చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్�

    రైతుల ఖాతాలో పంటల బీమా పరిహారం : గత ప్రభుత్వం బకాయిని తీర్చిన సీఎం జగన్

    June 26, 2020 / 06:58 AM IST

    కరోనా వేళ ఎన్ని కష్టాలు, ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నా..ఇచ్చిన హామీలు పూర్తి చేయడానికే సీఎం జగన్ ముందుకు కదులుతున్నారు. ఆయా రంగాలకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేస్తూ..లబ్దిదారుల ఖ

    ప్రభుత్వ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.. సీఎం జగన్ కీలక నిర్ణయం

    March 10, 2020 / 12:57 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళనే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాల విద్య ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న జగన్.. డిజిటల్ విద్యకు పెద్ద పీ�

    దేశంలో బలమైన నాయకుడు జగన్.. అందుకే ట్రంప్ వస్తే ఆహ్వానించలేదు

    February 26, 2020 / 10:13 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందు విషయమై ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సహా పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ �

    మరోసారి ఢిల్లీకి జగన్

    February 14, 2020 / 04:58 AM IST

    ఇటీవల ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(14 ఫిబ్రవరి 2020) మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్

    ఢిల్లీకి సీఎం జగన్

    February 11, 2020 / 11:08 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(12 ఫిబ్రవరి 2020)న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను ముఖ్యమంత్రి జగన్ కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోడీతో సీఎం భేటీ అవుతారని తెలుస్తుంది. ఈ భేటీలో రాజధాని అమర�

    చేతకాని ప్రభుత్వానికి నిధులు ఎందుకు అనుకున్నారేమో?

    February 1, 2020 / 04:43 PM IST

    కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి నారా లోకేష్. పనులన్నీ ఆపేసి కూర్చున్న చేతకాని ప్రభుత్వానికి నిధులిచ్చి ఏం లాభమని అనుకున్నారేమో.. ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కే�

10TV Telugu News