Home » CM
యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతున
ఏపీ శాసన మండలి రద్దు తీర్మానం కేంద్రానికి చేరింది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌడకు పంపించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పూర్త�
అసోం యొక్క భయంకరమైన మిలిటెంట్ గ్రూపు – నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్తో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. దశాబ్దాల పాటు రక్తపాతంతో కొనసాగిన రాష్ట్ర ఉద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా �
భారత 71వ రిపబ్లిక్ డే పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రానికి కొత్త లోగో తీసుకురావాలని హేమంత్ సోరెన్ నిర్ణయించింది. కొత్త లోగో రూపకల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలను ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక అధికార ప్రకటన విడ�
కర్ణాటక మాజీ హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు
శాసన మండలి రద్దు చేస్తానని సీఎం జగన్ అనటం మరో ఉన్మాద చర్య అని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం తీసుకునే అనాలోచిన నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల గుండెల్లో ట
ఏపీ సీఎం పాలన అంతా తుగ్లక్ పాలన అని అందరూ విమర్శిస్తున్నారనీ..కానీ జగన్ ది తుగ్లక్ పాలన కాదు జగ్లక్ పాలన అంటూ ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనీ తనకు వ్యతిరేకంగా మాట�
జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షాలను పోల్చారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా
మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే
మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా �