CM

    నవీన్ పట్నాయక్…ధనవంతుల లిస్ట్ లో నెం.1

    February 13, 2020 / 09:36 AM IST

    ఒడిషా మంత్రి మండలిలో అత్యంత సంపన్నుడు సీఎం నవీన్ పట్నాయక్ అని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం(ఫిబ్రవరి-12,2020)ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తమ వెబ్ సెట్ ద్వారా నవీన్ పట్నాయక్ తో కలిపి 20మంది మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించింది. ఈ లిస్ట్ లో 64.2

    మదర్సాల్లో హనుమాన్ చాలీసా తప్పనిసరి చేయాలి : బీజేపీ నేత

    February 12, 2020 / 07:47 AM IST

    ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు BJP జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన..ఢిల్లీ విద్యాసంస్థల్లోను అంటే స్కూల్స్, మదర్సాల్లో కూడా విద్యార్దులతో హనుమాన్�

    కేజ్రీవాల్ కేబినెట్‌లోకి రైజింగ్ స్టార్ : ఆర్థిక మంత్రిగా రాఘవ్ చాధా..!?

    February 12, 2020 / 07:02 AM IST

    జాతీయ పార్టీలను కూడా ఊడ్చి పారేసి ముచ్చటగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని ఘన విజయంతో దక్కించుకుంది ఆమ్ఆద్మీ పార్టీ. సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ కేబినెట్ లోకి ఈ సారి యువకెరటాలు రానున్నట్లుగా సమ�

    లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ

    February 12, 2020 / 06:36 AM IST

    లాల్ దర్వాజా మహంకాళి అమ్మ దేవాలయంపై రాజకీయ రగడ అలుముకుంది. అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తును సీఎం కేసీఆర్ నిధులు కేటాయించటంతో ఓల్డ్ సిటీలో కొలువైన లాల్ దర్వారా మహంకాళి అమ్మవారి ఆలయంపై రాజకీయం హీటెక్కింది. దీనికంతటికీ కారణం ఏమిటంటే..ముస్లిం �

    బ్రిటన్‌లో మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి

    February 12, 2020 / 04:15 AM IST

    అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్

    సీఎం కేసీఆర్ పథకాలు ప్రధాని మోడీని భయపెడుతున్నాయి : మంత్రి జగదీశ్ రెడ్డి

    February 8, 2020 / 11:18 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్రమోడీని భయపెతున్నాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట గాంధీపార్క్‌లో మున్సిపల్‌ సంఘం చైర్మన్‌ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్య�

    బీజేపీలో ఎవ్వరికీ ఆ అర్హత లేదన్న కేజ్రీవాల్

    February 6, 2020 / 07:05 PM IST

    ఢిల్లీలో మైక్ లు మూగబోయాయి. శనివారం(ఫిబ్రవరి-8,2019)నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రధాన పార్టీలుగా ఆమ్ ఆద్మీ,బీజేపీ,కాంగ్రెస్ లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. మరోసారి మరోసారి నిలబెట్టుకోవాలని  �

    పాక్ మంత్రికి కేజ్రీవాల్ వార్నింగ్….మోడీని విమర్శిస్తే చూస్తూ ఊరుకోను

    January 31, 2020 / 09:51 AM IST

    భారత్ పై పాకిస్తాన్ కు ఎంత ప్రేమ ఉందో పిల్లవాడిని అడిగినా ఠక్కున చెప్పేస్తారు. అలాంటి పాకిస్తాన్ నాయకులు భారత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో అధికార పార్టీని విమర్శించే నాయకులకు తమ మద్దతు తెలుపుతుంటార�

    చిన్నాన్న హత్య కేసునే తేల్చలేని జగన్ ప్రజలకేం న్యాయం చేస్తారు? : బీటెక్ రవి

    January 30, 2020 / 07:50 AM IST

    సీఎం జగన్ చిన్నాన్న..మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని ఇప్పటి వరకూ తేల్చలేని జగన్ ఏపీ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. వివేకా కుమార్తె..సీఎం జగన్ సోదరి సునీత తన తండ్రిని హత్య కేసును సీబీఐకు �

    వసంత పంచమి విశిష్టత : ప్రయాగ్‌రాజ్‌ సంగమ్‌‌లో సీఎం పుణ్యస్నానాలు

    January 30, 2020 / 06:29 AM IST

    దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్‌రాజ్‌లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�

10TV Telugu News