CM

    సీఎంగా వైఎస్ భారతీ: మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    January 15, 2020 / 06:37 AM IST

    ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి పొలిటికల్ హీట్ పెంచే లీడర్స్‌లలో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ లీడర్..తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటారు. తాజాగా మరో బాంబు పేల్చారు. సంవత్సరంలోపు వైఎస్ భారతీ ముఖ్యమంత్రి కావచ్

    ప్రముఖ రచయిత చిమూ కన్నుమూత: ముఖ్యమంత్రి సంతాపం

    January 11, 2020 / 05:46 AM IST

    సాహిత్య వర్గాలలో చిమూగా సుపరిచితులైన ప్రముఖ పండితుడు, పరిశోధకుడు మరియు రచయిత డాక్టర్ చిదానంద మూర్తి శనివారం(11 జనవరి 2020) తెల్లవారుజామున బెంగళూరులో కన్నుమూశారు. 88 ఏళ్ల చిదానంద మూర్తి కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. ఈ �

    మా ఖర్మకాకపోతే మరేంటి? : అమరావతిని రక్షించుకోకపోతే చచ్చినట్లేనట

    January 8, 2020 / 04:28 AM IST

    అమరావతిని రక్షించుకోలేకపోతే చచ్చినట్లేలెక్కట..రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. చంద్రబాబూ.. మీ బినామీల కోసం, మీ సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా ఉండటం కోసం రాష్ట్రంలో ప్రజలంతా సమిధలు కావాలా? వారంతా బలికావాలా? చ�

    హస్తిన నగారా : కేజ్రీ చక్రం తిప్పేనా

    January 6, 2020 / 10:43 AM IST

    హస్తినలో ఎన్నికల గంట మోగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మరోసారి ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా ? సీఎంగా కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారా అనే చర్చలు స్టార్ట్ అయ్యా

    JNU ఘటన ముంబై ఉగ్రదాడిని గుర్తు చేసింది : మహా సీఎం

    January 6, 2020 / 09:36 AM IST

    జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లపై ముసుగులు ధరించిన వ్యక్తులు చేసిన విధ్వంసం..విద్యార్ధులు..ప్రొఫెసర్లపై దాడితో పాటు పలు హింసాత్మక ఘటన 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడిని గుర్తు చేసిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే వ్యాఖ్�

    JNU ఘటన ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ : మమతా బెనర్జీ

    January 6, 2020 / 08:51 AM IST

    ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింస  ‘ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఢిల్లీ పోలీసులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కింద లేరనీ పోలీస్ శాఖ కేం�

    విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం : సీఎం కేజ్రీవాల్ ఎమర్జన్సీ మీటింగ్

    January 6, 2020 / 06:26 AM IST

    జెఎన్‌యులో హింసాకాండపై సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని &nbs

    రాష్ట్రాన్ని మూడు ముక్కలాట చేశారు : మూడు రాజధానులంటే..జగన్ చూసి నవ్వుతున్నారు

    January 3, 2020 / 11:57 AM IST

    రాజధాని గురించి ప్రజలు పోరాడుతుంటే సీఎం జగన్ రైతులపై కేసులు పెడుతున్నారనీ ప్రశ్నిస్తున్న మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఏపీ రాష్ట్రాన్ని సీఎం జగన్ భయాందోళనలకు గురయ్యేలా చేశారనీ..మూడు రాజ

    ‘మహా’మంత్రులపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్ నివేదికలో వెల్లడి

    January 3, 2020 / 10:51 AM IST

    మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలోని 27 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని అడ్వకసీ గ్రూప్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) నివేదికలో వెల్లడైంది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ అఫిడవిట్

    YSR ఆరోగ్య ధీమా: ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం..క్యాన్సర్‌కు పూర్తి చికిత్స

    January 3, 2020 / 07:11 AM IST

    పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద సీఎం జగన్ వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో  శుక్రవారం (జనవరి 3) ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న

10TV Telugu News