CM

    హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

    September 11, 2019 / 07:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ కొత్త గవర్నర్‌ గా  ఇవాళ(సెప్టెంబర్-11,2019) ఉదయం బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో  దత్తాత్రేయ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి దత్తాత్రే�

    బరువు తగ్గింది :శనివారం ‘నో స్కూలు బ్యాగ్ డే’

    September 9, 2019 / 04:56 AM IST

    వీపుపై బండెడు పుస్తకాలు..చేతిలో లంచ్ బ్యాగ్, వాటర్ బాటిల్..ఇదీ  స్కూల్  విద్యార్థుల పరిస్థితి. పుస్తకాల బ్యాగులు మోసీ మోసీ చిన్న వయస్సులోనే నడుము..వెన్ను నొప్పులతో బాధపడుతున్నారు విద్యార్థులు. దీనిపై దృష్టి పెట్టిన మణిపూర్ ప్రభుత్వం ఈ భ�

    మాజీ సీఎం అజిత్ జోగి కొడుకు అరెస్ట్

    September 3, 2019 / 04:00 PM IST

    ఫోర్జరీ కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్‌ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్‌ జోగి.. తన అఫిడవిట్‌లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�

    అక్కడ పీతలు..ఇక్కడ ఎలుకలు : 42 ఏళ్ల పాటు నిర్మించిన కాలువ 24 గంటల్లో కొట్టుకుపోయింది

    August 31, 2019 / 09:09 AM IST

    గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో  అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అటువ

    ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు

    August 27, 2019 / 09:21 AM IST

    అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి   క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�

    గౌహతిలో పేలుడుపై హోంమంత్రి ఆరా : సీఎంతో మాట్లాడిన రాజ్‌నాథ్

    May 16, 2019 / 04:18 AM IST

    ఢిల్లీ : అసోంలోని   గౌహతి నగరంలో జరిగిన పేలుడు ఘటనపై గురువారం (మే 16) కేంద్ర  హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు.  మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడారు. పేలుడు ఘటన అనంతరం శాంతిభద్రతల పరిస్థితిపై సమీక�

    ఈ ట్విస్ట్ ఏంటీ : చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ

    May 14, 2019 / 09:54 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

    క్యూలో వెళ్లి ఓటేసిన ఢిల్లీ సీఎం

    May 12, 2019 / 05:18 AM IST

    ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓటు వేశారు. సివిల్ లైన్స్ లోని పోలింగ్ బూత్ లో ఇవాళ(మే-12,2019)ఉదయం క్యూలో వెళ్లి కేజ్రీవాల్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆరో దశలో భాగంగా ఇవాళ ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.ఢిల్లీలోన�

    దీదీ చెంపదెబ్బే నాకు ఆశీర్వాదం : మోడీ 

    May 9, 2019 / 11:02 AM IST

    బెంగాల్‌లోని పురులియాలో  గురువారం (మే 9,  2019) మోడీ ఓ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌ధానిని చెంప‌దెబ్బ కొట్టాల‌ని ఉంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారనీ ఆ విషయాన్ని బెంగాలీలు తనకు చెప్పారన్నారు. దీదీని తాను ఓ సోదరిలా �

    మే 28న తెలంగాణ కేబినెట్ భేటీ

    May 7, 2019 / 07:03 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై  ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ శాఖల వారీగా పె

10TV Telugu News