Home » CM
మహిళ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణకు 5,500 మంది మార్షల్స్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నగరంలో ప్రయాణించే బస్సుల్లో మాజీ హోంగార్డులను మార్షల్స్ గా నియమించనున్నామని..సీఎం క
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రారంభమైపోయాయి. తొలి రోజు ఎంగిలి బతుకమ్మ పండుగను ఆడబిడ్డలకు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు సీఎం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృ�
చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర�
కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఊహించిన వ్యక్తులు ఎదురుపడితే ఆప్యాయంగా..ఆదరంగా పలకరింపులు గుర్తుండిపోతాయి. అవి రాజకీయ అగ్ర నేతలకు సంబంధించినవైతే పెద్ద వార్తా మారిపోతాయి. అటువంటి ఘటనకు కోల్ కతా ఎయిర్ పోర్ట్ వేదికైంది. ప్రధా
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..పల్నాడులో పులిలా బతికిన కోడెల ప్రభుత్వం చేసిన అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారని ఆవేదన వ్యక్తంచేశారు. కోడెల శి
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. కొత్త అసెంబ్లీ కట్టాలని తీసుకున్న నిర్ణయం..ఆదిశగా సాగుతున్న చర్యలు వివాదంగా మారి కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం క
టీడీపీ సీనియర్ నేత..ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కోడెలది సుదీర్ఘ రాజకీయ జీవితమన్నసీఎం జగన్ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Chie
‘మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి’ అనే శీర్షికతో నాల్గవ తరగతి చిన్నారి ముఖ్యమంత్రి జగన్ కు తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ రాసిన లేఖను 10Tv ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై
కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేజ్రివాల్ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో మరోసారి సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. రిజిస్ట్ర�
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,