CM

    సీఎం జగన్ ఆర్డర్ : 40 రోజుల్లో ప్రాజెక్టులు అన్నీ నిండాలి

    October 28, 2019 / 09:14 AM IST

    ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, వంశధార సహా కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులపై సీఎం జగన్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంవత్సరం వర్షాలు  విస్తారంగా కురిశాయనీ..అయినా ఇంత వరకూ చాలా వరకూ ప్రాజెక్టు పూర్తిగా నిండలే�

    మహా రాజకీయం మారుతోందా : గవర్నర్ ని విడివిడిగా కలవనున్న బీజేపీ-శివసేన

    October 28, 2019 / 04:52 AM IST

    మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు. ఇవాళ(అక్టోబర్-28,2019)శివసే

    సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి మృతి..ఏపీ,తెలంగాణ సీఎంలు సంతాపం

    October 28, 2019 / 04:17 AM IST

    సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ �

    హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీ సీఎంగా చౌతాలా ప్రమాణస్వీకారం

    October 27, 2019 / 09:33 AM IST

    హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు.  జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప

    మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ : బీజేపీకి శివసేన అల్టిమేటం

    October 26, 2019 / 11:51 AM IST

    మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటుపై తాత్సారం

    మహారాష్ట్ర సీఎం ఆదిత్య ఠాక్రే…ప్లెక్సీలు ఏర్పాటు

    October 25, 2019 / 01:52 PM IST

    హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�

    దటీజ్ దీదీ : డార్జిలింగ్ కొండల్లో మమతా జాగింగ్ 

    October 25, 2019 / 10:06 AM IST

    ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డార్జిలింగ్ కొండ‌ల్లో ప‌ది కిలోమీట‌ర్లు జాగింగ్‌ చేశారు. ప్ర‌తి రోజూ ట్రెడ్‌మిల్‌పై వాకింగ్‌ చేసే దీదీ గురువారం (అక్టోబర్ 24) డార్జిలింగ్ కొండల్లో ఒకటీ రెండు కాదు ఏకంగా ప‌ది కిలోమీట‌ర్లు దూరం జాగింగ్ చేశ

    CM జగన్ భార్యని కలిసిన హీరో మహేష్‌ బాబు భార్య నమ్రత 

    October 25, 2019 / 09:31 AM IST

    ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలను వైఎస్ భారతికి

    హర్యానా కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా…ఈయన ఎవరో తెలుసా

    October 24, 2019 / 07:39 AM IST

    హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మా�

    ఢిల్లీలో సరి-బేసి విధానం…ఉల్లంఘిస్తే రూ.4వేలు ఫైన్

    October 17, 2019 / 07:21 AM IST

    నవంబర్ 4నుంచి 15వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాహనాలకు ఇది వర్తిస్తుందని,అయితే కేవలం  నాన్ ట్రాన్స్ పోర్ట్ 4వీలర్స్ కు మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపార�

10TV Telugu News