Home » CM
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం ర�
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య భాష గురించి మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశంపై విపక్షాలు విమర్శలు అధికార పక్ష నాయకుల ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్వి
తెలంగాణ గ్రామీణ ప్రాంత ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ‘సమ్మర్ రాప్సోడీ’ నేషనల్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగిన కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ షార్ట్ ఫిలింగా ‘సమ్మర్ రాప్సోడీ’ గోల్డెన్ రాయల్ బెం�
ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోసింది. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ఇసుక అక్రమ రవాణా చేసే వారికి రూ.2 లక్షల జరిమానా మాత్రమే విధించేవారు. కానీ ఇప్పుడు జై�
రెండు చేతులు లేవని ఆ యువకుడు ఎప్పుడూ బాధపడలేదు. చిన్నలోపం ఉంటేనే..దాని వల్ల తాము జీవితంలో ఎదగలేకపోతున్నామని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. కొందరైతే తమ ప్రాణాలను కూడా తీసుకుంటుంటారు.. కానీ అతడు మాత్రం తన వైకల్యాన్ని జయించాడు. అందరి గుండెల్లో �
‘స్పందన’కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్�
ఏపీలో పేద విద్యార్దులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సులు చదివే పేద విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజ్ రీయింబర్స్
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసింది. ఈ విషయంపై విపక్షాలు విమర్శలపై సీఎం జగన్ స్పందించారు. విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల్లో పాల్
మహారాష్ట్ర రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడైన 29ఏళ్ల ఆదిత్య ఠాక్రే కాబోయే సీఎం అంటూ మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో ఇప్పటివరకు పోస్టర్లు వెలిశాయి. కాబోయే సీఎం ఆదిత్యే అంటూ శివసేన నాయకులూ కూడా చెబుతూ వచ్చారు
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. తన ఇవాళ(నవంబర్-8,2019) రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని కలిసిన ఫడ్నవీస్ తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. ఫడ్నవీస్ రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వ�