CM

    మహారాష్ట్ర సీఎంగా 29ఏళ్ల యువకుడు…శివాజీ పార్క్ లో ప్రమాణస్వీకారం

    November 6, 2019 / 07:00 AM IST

    మహారాష్ట్రకు యువ సీఎం రాబోతున్నాడు. 29ఏళ్ల యువకుడు మహారాష్ట్రాన్ని పాలించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో వర్లీ స్థానం నుంచి గెలుపొందిన శివసేన చీఫ్ ఉద్దవ్ కుమారుడు ఆదిత్యఠాక్రే మహా సీఎం పీఠంపై కూర్చోను�

    అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త: సీఎం చేతుల మీదుగా చెక్కులు

    November 6, 2019 / 03:19 AM IST

    ఎంతోకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ �

    సీఎం సీటు మాదే : ఢిల్లీలో ఫడ్నవీస్..రాజ్ భవన్ లో శివసేన

    November 4, 2019 / 11:53 AM IST

    మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా ఉన్నాయి. శివసేన ముఖ్యనాయకులు సంజయ్ రౌత్,రామ్ దాస్ కడమ్ ఇవాళ(నవంబర్-4,2019)సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీతో సమావేశమయ్యారు. ఎన్సీపీ-కాంగ్రెస్ లతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటుచ�

    నవంబర్ నెలాఖరుకి ఇసుక సమస్య తీరుతుంది : సీఎం జగన్ 

    November 4, 2019 / 09:46 AM IST

    రోడ్లు భవనాల శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇసుక విషయంలో విపక్షాలు రాద్దాంత చేస్తున్నాయనీ..ఇసుక సమస్య తాత్కాలికమని అన్నారు. 265కి పైగా ఇసుక రీచుల్లో కేవలం 61 మాత్రమే పనిచేస్తున్నాయనీ మిగతావన్నీ వరద నీటిలో ము�

    తీస్ హాజారీ ఘటన దురదృష్టకరం…బాధిత లాయర్లను పరామర్శించిన కేజ్రీవాల్

    November 3, 2019 / 02:36 PM IST

    ఢిల్లీలోని తీస్ హాజారీ కోర్టు దగ్గర జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సీఎం కేజ్రీవాల్ అన్నారు. లాయర్లపై కాల్పులు జరిగాయని,దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫైరింగ్ లో గాయపడిన ఇద్దరిని హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించినట్లు తెలిపార�

    ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

    November 1, 2019 / 05:22 AM IST

    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�

    3 రోజులు పండుగ : ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు

    October 31, 2019 / 02:51 PM IST

    నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్‌ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�

    సంప్రదాయం : కొరడా దెబ్బలు తిన్న సీఎం

    October 29, 2019 / 11:02 AM IST

    సంప్రదాయం పేరుతో కోరడా దెబ్బలు తిన్నారు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగల్ సోమవారం, అక్టోబరు28న గోవర్ధనపూజ సందర్భంగా రాయ్‌పూర్‌లోని కోట జంజ్‌గిరికి దగ్గరలో ఉన్న ఓ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన గోవర్ధనపూజ చేశారు.  ఆలయ సం�

    మరో జలయజ్ఞం : సీఎం జగన్ ఆదేశాలతో ప్రణాళిక రూపోందిస్తున్న అధికారులు 

    October 28, 2019 / 04:26 PM IST

    సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా  ఏపీ  సీఎం జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో �

    మహిళల భద్రతే ముఖ్యం :ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్‌ సంఖ్య 13వేలకు పెంపు

    October 28, 2019 / 10:53 AM IST

    ఢిల్లీలో మహిళల రక్షణ కోసం సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం బస్సుల్లో మార్షల్స్ ను నియమించిన విషయం తెలిసిందే. 3 వేల 400ల మందిని నియమించిన సీఎం ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నట్లు తెలిపారు. త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం కేజ్రీవాల్‌ మా�

10TV Telugu News