CM

    కేసీఆర్ ఢిల్లీ టూర్ 

    December 3, 2019 / 02:36 AM IST

    కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్‌ వి

    మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం : సీఎం జగన్

    December 2, 2019 / 07:17 AM IST

    గుంటూరులో సీఎం జగన్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ప్రతీ పక్షాలు పదే పదే నా మతం గురించి..విమర్శలు చేస్తున్నారనీ..వారికి ఇదే నా సమాధానం అంటూ..‘‘మానవత్వమే నా మతం..మాట నిలుపుకోవటమే నా కులం’’ అని అన్నారు. ప్రజలందర�

    టీడీపీకి మరో షాక్ : వైసీపీలో చేరనున్న కారెం శివాజీ

    November 29, 2019 / 04:59 AM IST

    ఏపీ ఎస్సీ.. ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కారెం శివాజీ వైసీపీలో చేరనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. కాగా..కారేం శివాజీతోపాటు ఆయన సన్నిహితులు కూడా వైసీపీలో చేరనున్నారు.  చంద్రబాబు సీఎంగా ఉన్న హాయంలో కారెం శివ

    14 సంవత్సరాలు సీఎం..25 ఇయర్స్ పార్టీ అధ్యక్షుడిని..నాపై దాడి చేస్తారా

    November 28, 2019 / 12:52 PM IST

    14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా..25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా..తనపై దాడి చేస్తారా ? అంటూ ప్రశ్నించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. తాను రాజధాని అమరావతిలో పర్యటిస్తే..వైసీపీ పార్టీ..రౌడీలను పంపించి రాళ్లు..చెప్పులతో దాడి చేయించారు..లా అండ్ ఆర్డర్ �

    బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ : సీఎం జగన్  

    November 28, 2019 / 06:27 AM IST

    బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని  సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగ�

    ఏందీ రచ్చా : రైతులకు మేం అన్యాయం చేస్తే..మీరు న్యాయం చేయండి

    November 28, 2019 / 05:35 AM IST

    అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే  మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�

    నేడు మహా సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణస్వీకారం : రైతులు, వితంతువులకు ఆహ్వానం

    November 28, 2019 / 03:03 AM IST

    మరికొద్దిగంటల్లో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే.. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబై శివాజీ పార్కులో జరిగే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు

    డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

    November 26, 2019 / 02:25 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస�

    ప్రజలకు సీఎం విజ్ఞప్తి : డబ్బుల్లేవ్ ప్లీజ్.. పార్టీకి సాయం చేయండి

    November 25, 2019 / 05:53 AM IST

    ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సందర్భంగా ప్రజలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వినూత్నంగా  విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పోటీ చేయటానికి నా దగ్గర అస్సలు డబ్బుల్లేవు… సీఎంగా ఉండగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. ఢిల్లీని డె�

    YSR మత్స్యకార భరోసా పథకం : సీఎం జగన్ వరాల జల్లు  

    November 21, 2019 / 05:17 AM IST

    నవంబర్ 21  ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈసందర్భంగా సీఎం జగన్ గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొమనాపల్లి వేదికగా YSR మత్స్యకార భరోసా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద�

10TV Telugu News