Home » CM
కేరళ సీఎం పిన్నరయి విజయన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో విజయన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలు చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, ఫలిత�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రగ్యా సింగ్ ఠాకూర్ సన్యాసిని కాదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్ విమర్శించారు. ప్రగ్యా తన బావతో కలిసి ఛత్తీస్ ఘడ్ లోని బిలాయ్ ఘర్ లో నివసించే సమయంలో టీషర్టు, జీన�
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10-30 గంటలతు పోలవరం చేరుకుని, అక్కడ అధికారులు, కాంట్రాక్టర్లతో మట్లాడనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. పోలవరం ప్రాజెక్�
అమరావతి: గడిచిన 5 ఏళ్లలో ఏపీకీ మోడీ చేసిందేమిలేని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి నిన్న బీహార్లో రామ్ నగర్ లో ఏపీ విభజనపై చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని బాబు అన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించివుంటే &n
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢి�
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. సుభాషణ్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టి�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య పేరుతో మూడు ఓటరు ఐడీ కార్డులున్నాయని బీజేపీ నేత హరీశ్ ఖురానా తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేశారు.
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�
మే- 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమానికి హాజరు కావాలని బుధవారం(ఏప్రిల్-24,2019) ప్రధాని మోడీని ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఆహ్వానించారు. లోక్ సభతోపాటు ఒడిశా అసెంబ్లీకి కూడా నాలుగు వ�