Home » CM
దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి 48 గంటలు గడిచిందో లేదో.. అప్పుడే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే పేరుతో తయారు చేసిన నేమ్ బోర్డు తయారైంది. ఈ నేమ్ బోర్డు సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్, వైసీపీ అభిమానులు ఈ నేమ�
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం(ఏప్రిల్-12,2019)తమిళనాడు లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించారు.
మహారాష్ట్ర : లోక్ సభ ఎన్నికల్లో సీఎం దేవేంద్ర ఫడ్నీవీస్ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. లోక్ సభ తొలి విడత ఎన్నికలలో భాగంగా భార్య అమృత, తల్లితో కలిసి ఈరోజు ఉదయం నాగ్ పూర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..ప్రజాస్వామ్య పండుగలో అ�
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అంతకంటే ముందే మాక్ పోలింగ్ను ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. సినీ, రాజకీ�
జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక అధికారాలను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.శ్రీనగర్ లోక్ సభ స్థానం నుంచి పోట�
ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల దూరంలో ఉండే �
అరుణాచల్ ప్రదేశ్ సీఎం కాన్వాయ్ లోని ఓ కారులో తరలిస్తున్న రూ. 1.8కోట్ల నగదు పట్టబడటం ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. మంగళవారం అర్ధరాత్రి జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది.ఓటర్లకు బీజేపీ డబ్బులు పంచుతోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స�
చంద్రగిరిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్...చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపైనా విరుచుకు పడ్డారు.
ముదినేపల్లి : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఓ చిన్నారి ఆకాంక్షించింది. దాని కోసం ఏకంగా రూ.లక్ష రూపాయల్ని విరాళంగా ఇచ్చింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ కృష్ణాజి�