Home » CM
జార్ఖండ్ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించ
అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ సంగీత గాయని, వింజమూరి అనసూయాదేవి మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ..దేశభక్తి గీతాలు, జానపదగీతాలాపనతో కళామతల్లికి సేవచేశారని
విజయవాడ: నామినేషన్ల పర్వం మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�
పనాజీ: గోవా శాసనసభలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బుధవారంనాడు బల పరీక్షను ఎదుర్కోనుంది. కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. బలనిరూపణ కోసం బుధవారం ఉదయం 11-30 గంటలకు ప్రత్యేకంగా అ
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్శర్మ మరోసారి తన నోటికి పనిచెప్పారు.
పనాజీ : కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు చెబుతుంటారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. వీరి కోవకే చెందుతారు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ పాండురంగ్ సావంత్. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ప
గోవా సీఎంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ఇవాళ(మార్చి-18,2019) రాత్రి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.MGP పార్టీకి చెందిన సుదిన్ ధవలికర్,GFP పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్ లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గోవా సీఎంగ�
గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్�
గోవా సీఎం మనోహర్ పారికర్ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు,కేసీఆర్ లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశం గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్�
టీడీపీ అధినేత చంద్రబాబు నెంబర్ సెంటిమెంట్ను నమ్ముతున్నారా? అభ్యర్థుల సంఖ్యను ప్రకటించడంలో గులాబీ బాస్ను ఫాలో అవుతున్నారా? తొలి జాబితాలో 126 మందిని ప్రకటించడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?.. టీడీపీ అధినేత చంద్రబాబు అడుగడుగునా సెంటిమెంట�