-
Home » Coast Guard
Coast Guard
OMG: కేరళ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్.. సముద్రంలో పడిపోయిన విషపూరిత రసాయనాలు..!
కేరళ రాష్ట్రం కొచ్చి తీరానికి దాదాపు 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియన్ జెండా కలిగిన ఓ కంటైనర్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.
Titan submarine: టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం.. ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్గేట్ ప్రకటన
టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....
Gold Smuggling : 11 కిలోల బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు, గాలించి, వెలికితీసి మరీ స్వాధీనం చేసుకున్న అధికారులు
సముద్రంలో విసిరేసిన 11కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Boat Sank: బాబోయ్.. చూస్తుండగానే సముద్రంలో మునిగిన బోట్.. ఆ సమయంలో బోట్లో తొమ్మిది మంది.. వీడియో వైరల్ ..
సముద్రంలో పెద్దపెద్ద బోట్లు మునిగిపోయే దృశ్యాలు మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు చూసే వీడియోలో 130 అడుగుల బోట్ మధ్యదరా సముద్రంలోకి మెల్లిగా మునిగిపోతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pudimadaka Beach: పూడిమడక విషాదం.. గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం..
పూడిమడక సముద్ర తీరంలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఒకరి విద్యార్థి మృతదేహం లభ్యంకాగా, శనివారం మిగిలిన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలను గుర్తించారు.
Coast Guard : ఇండియన్ కోస్ట్ గార్డ్ లో పోస్టుల భర్తీ
పోస్టుల వివరాల విషయానికి వస్తే జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలట్ ఎంట్రీ, టెక్నికల్ మెకానికల్, టెక్నికల్ ఎలక్ట్రికల్ , విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Indian Coast Guard : పది మందితో భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ పడవ.. పట్టుకున్న అధికారులు
శనివారం రాత్రి సమయంలో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవను భారత తీర రక్షక దళం అధికారులు పట్టుకున్నారు.
Indian Navy సంచలన నిర్ణయం : స్మార్ట్ ఫోన్లు, ఫేస్ బుక్ బ్యాన్
Indian Navyలో స్మార్ట్ ఫోన్లను బ్యాన్ చేశారు. నేవీ స్థావరాలు, డాక్ యార్డులు, యుద్ధ నౌకలలో వీటిని ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా ద్వారా శత్రువులకు సమాచారం అందవేస్తున్నారనే కారణంతో ఫోన్స్పై నిషేధం విధించారు. సున్ని�
ఫోనీ తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరికలు
ఫోని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి ముంచుకొస్తుంది. మచిలీపట్నానికి కేవలం 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైన ఫోని.. వాయువ్య దిశగా పయనిస్తుంది. 2019, మే 01వ తేదీ బుధవారం గమణాన్ని మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు
శ్రీలంకలో బాంబ్ బ్లాస్టింగ్స్ : ఇండియన్ నేవీ హై అలర్ట్
శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఇస్లామ