Home » collapses
ఈ మధ్య వంతెనలు కూలడం కామన్ అయిపోయాయి. నిర్మించిన కొద్ది రోజులకే కూలిపోతుండడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన రోజునే వంత�
పురాతన భవనాన్న కూల్చివేస్తున్నారు. అది కూడా మెయిన్ రోడ్డు. కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిది తీసుకొనలేదని అనిపిస్తోంది. ఎందుకంటే కూల్చివేతల్లో ఓ కూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ కార్ఖానాలో చోటు చేసుకుంది. రాత�
గుజరాత్ లోని అహ్మదాబాద్ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష