-
Home » Collection
Collection
Meta Sued: వినియోగదారుల వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై మెటాపై దావా
మెటా సంస్థపై బ్రిటన్ సహా అనేక యూరప్ దేశాల్లో ఇప్పటికే అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయి. అప్పట్లో సంస్థ 50 మిలియన్ల డేటా దుర్వినియోగంపై మీడియా ప్రకటనల ద్వారా బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. ఇక పోతే, తాన్యా వేసిన దావా ప్రకారం.. గోప్యతా తనిఖీ, ప్రకటన �
Telangana : పోలీసుల అదుపులో..డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన మహిళ
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఆశ చూపి పేదల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేసిన బొల్లేపల్లి లక్ష్మి అనే మహిళను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితులరాలు షేక్ షకీనా కోసం గాలిస్తున్నారు.
CM KCR: ధాన్యం కొనేదిలేదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది -సీఎం కేసీఆర్
ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
జై శ్రీరామ్ : అయోధ్య రామాలయం విరాళాల సేకరణ కంప్లీట్..ఎంత వచ్చాయంటే..
Ayodhya : అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం ఆలయానికి సంబంధించిన విరాళాల సేకరణ పూర్తయ్యింది. దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. 44 రోజుల పాటు నిర్వహించిన విరాళాల సేకరణ 2021, ఫిబ్రవరి 27వ తేదీ శనివారంతో ముగిసిందని శ్రీరామజన్మభూమి తీర్థ క్�
రూ.102 కోట్లకు టోల్ గేట్ వసూళ్లు.. మార్చి1 వరకు ఫాస్టాగ్ ఉచితం
Toll gate collection for Rs 102 crore : దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయడంతో నాలుగు రోజుల్లో టోల్ గేట్ల వద్ద డిజిటల్ వసూళ్లు 23.3 శాతం పెరిగినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) శనివారం (ఫిబ్రవరి 20, 2021) తెలిపింది. అలాగే ఈ నెల 19�
20వేల టెడ్డీబేర్స్ సేకరించిన బామ్మ..గిన్నిస్ రికార్డ్..
Teddy Bear Mama : అది ఐరోపా ఖండంలో హంగేరి. అక్కడ ఉండే వలేరియా స్మిట్ అనే బామ్మకు టెడ్డీబేర్ బొమ్మలంటే ప్రాణం. ఆమెకే కాదు చాలామంది ఆడపిల్లలకు టెడ్డీబేర్ బొమ్మలంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. కానీ ఈ బామ్మ ఇప్పటి వరకూ ఏకంగా 20వేల టెడ్డీబేర్లను సేకరించారామె.
అల్లు అర్జున్ అంటే అభిమానం కాదు.. అంతకుమించి..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ఫ్యాన్ ఒంటినిండా టాటూలు, ఇంటినిండా బన్నీ ఫోటోలతో నింపేశాడు..
అయ్యప్ప ఆదాయం బాగా పెరిగింది
శబరిమళ అయ్యప్ప ఆలయం ఆదాయం ఘననీయంగా పెరిగింది. మహిళలకు శబరిమళ అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలోని మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గతేడాది సుప్రీం కోర్టు తీర్పు అనంతరం జరిగిన పరిణామాల నేపథ్
రికార్డు స్థాయిలో…లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని
సూపర్ ఐడియా : రీ సైకిల్ ప్లాస్టిక్తో చలికోట్లు, బూట్లు
దక్షిణ భారతంలో టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన ఊటీలో ప్రభుత్వం కొత్త ప్రయోగం చేసింది. ప్లాస్టిక్ వేస్టేజ్తో పరిసరాలు పాడవకుండా ఉండాలని వినూత్న ప్రయోగానికి తెరలేపింది. రోడ్లపై ఉన్న వేస్ట్ ప్లాస్టిక్ మెటేరియల్ను రీ సైకిల్ చేసేందుకు వెండింగ్ మ�