colleges

    రాత్రి వేళ కర్ఫ్యూ, స్కూళ్లు కాలేజీలు క్లోజ్

    February 28, 2021 / 03:30 PM IST

    Pune Schools, Colleges : కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తగ్గిపోతుందన్న క్రమంలో..వైరస్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో..కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్

    ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..

    February 26, 2021 / 07:09 PM IST

    holidays for schools and colleges: కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 4వరకు స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం జీవో కూడా పంపింది. ఈ వార్త సోషల్ మీడ�

    11నెలల తర్వాత తెలంగాణలో తెరుచుకున్న విద్యా సంస్థలు.. వారి అనుమతి ఉంటేనే స్కూల్‌లోకి ఎంట్రీ

    February 1, 2021 / 10:44 AM IST

    schools, colleges reopen in telangana: చాలా రోజుల తర్వాత తెలంగాణలో బడి గంట మోగింది. పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్ అయ్యాయి. విద్యార్థులు ఇవాళ్టి(ఫిబ్రవరి 1,2021) నుంచి బడి బాట పట్టారు. కరోనా లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా జూన్ 2వ వారం నుంచి స

    తెలంగాణలో బడి గంటలు మోగే వేళ

    February 1, 2021 / 07:48 AM IST

    Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్

    టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్?

    January 13, 2021 / 09:52 AM IST

    ఏపీలో అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు రీఓపెన్?

    September 28, 2020 / 03:56 PM IST

    AP Schools Reopening : ఏపీలో వచ్చే అక్టోబర్ 5 నుంచి పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అక్టోబర్ 5న పూర్తి స్థాయిలో స్కూళ్లు తెరవా�

    రేపటి నుంచే.. అన్‌లాక్-4.0 : స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు

    September 20, 2020 / 10:56 AM IST

    కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. అన్‌లాక్-4.0లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అంటే స

    సెప్టెంబర్‌ 21 నుంచి స్కూళ్లు.. ఆ తరగతుల వారికి మాత్రమే.. SOP జారీ!

    September 9, 2020 / 06:34 AM IST

    కరోనా కారణంగా శతాబ్దకాలంలో ఎప్పుడూ దేశంలో చూడని పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో దేశవ్యాప్తవంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోగా.. దశలవారీగా అన్‌లాక్ చేస్తుంది భారత ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు స్వచ్ఛంద ప్రాతిపదికన

    ఫైనలియర్ పరీక్షలు రాయాల్సిందే, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 30న యథాతథంగా ఎగ్జామ్స్

    August 28, 2020 / 01:21 PM IST

    కాలేజీలు, యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఎగ్జామ్స్ నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని రాష్ట్రాలకు సూచ�

    అన్‌లాక్ 4.0 : ఏవి తెరుస్తారు? ఏవి తెరవరు?

    August 25, 2020 / 03:13 PM IST

    సెప్టెంబర్-1,2020నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 4 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. అన్‌లాక్ 4 లో భాగంగా సెప్టెంబర్-1 నుంచి అన్నీ తెరిచేస్తారనీ, ఇక అసలు ఎలాంటి కండీషన్లూ ఉండవని చాలా మంది సోషల్ మీడియాలో అసత్�

10TV Telugu News