Home » colleges
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సిలబస్ ను కుదించింది. 30శాతం సిలబస్ ను తగ్గించింది. గతంలో చెప్పినట్టుగానే ఇంటర్ సిలబస్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కాలేజీలు తెరవడంలో జాప్యం జరుగుతున్నందున విద్యార్థులకు భారం కా�
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా ఇంటికి పరిమితమయ్యారు.. కరోనా వ్యాప్తి ప్రారంభమై ఆరు నెలలు అవుతోంది.. అప్పటినుంచి విద్యాసంస్థలన్నీ మూతపడే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలన్ని మూసి వేయడంతో విద్యార్థుల విద్యాసంవత్సరం కూడా వెనుకబడిపోతోందనే ఆందో�
నిబంధనలు పాటించని జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝుళిపించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతులు లేని, నిబంధనలు పాటించని 68 జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేసింది. ఇ
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో అన్ని రకాల షాపులు, వ్యాపారాలు మూతబడ్డాయి. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. 2020, మార్చి 14వ తేదీ శనివారం హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. వైరస్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగ�
భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్
కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంత
కరోనా ఎఫెక్ట్ - మార్చి 31 వరకు మూతపడనున్న థియేటర్లు..