COME

    12 Cheethas : భారత్ కు మరో 12 చిరుతలు

    February 12, 2023 / 08:46 AM IST

    భారత్ కు మరో 12 చిరుతలు రానున్నాయి. ఈ నెల 19న కూనో నేషనల్ పార్క్ కు ఇవి చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటన చేశారు.

    Formula Racing : ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ పై గందరగోళం

    February 10, 2023 / 06:12 PM IST

    ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చాయి. ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు.

    CM KCR Mahabubnagar Tour : నేడు మహబూబ్ నగర్ కు సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ కార్యాలయం, కలెక్టరేట్ ప్రారంభం

    December 4, 2022 / 08:35 AM IST

    సీఎం కేసీఆర్ నేడు మహబూబ్ నగర్ కు రానున్నారు. అంబేద్కర్ చౌరస్తాలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, పాలకొండ దగ్గర నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

    యూకే నుంచి వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలో కలకలం

    December 26, 2020 / 06:35 PM IST

    33 people came to Srikakulam from the UK : శ్రీకాకుళం జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. బ్రిటన్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో శ్రీకాకుళం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నవంబర్ 25 నుంచి

    త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్….అప్పటిదాకా ప్లాస్మాయే మందు

    August 20, 2020 / 04:40 PM IST

    కరోనా విషయంలో అమెరికా లాంటి దేశం విలవిల లాడుతుంటే… మనం సమయస్ఫూర్తితో ఎదుర్కొంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనాకు ధైర్యమే ఒక పెద్ద మందు అన్నారు. భూమి మీద అన్ని జీవులు ప్రకృతిని నమ్ముకొని జీవిస్తాయన్నార�

    ప్రియాంక మేడం..నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి – బీజేపీ ఎంపీ

    July 28, 2020 / 01:21 PM IST

    ప్రియాంక మేడం నాకు టీ వద్దు..మీరే డిన్నర్ కు రండి అంటున్నారు BJP MP అనిల్ బలూని. ఇటీవలే టీకి రావాలని బలూనీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై బలూనీ స్పందించారు. తాను ఈ మధ్యే కాన్సర్ కు డయాలిసిస

    అమెరికా నుంచి హైదరాబాద్‌కు 118మంది తెలుగువారు

    May 11, 2020 / 07:15 AM IST

    వందే భారత్ మిషన్ లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. అమెరికా నుంచి ముంబై మీదుగా ప్రత్యేక విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అమెరికా నుంచి 118 మంది తెలుగువారు హైదరాబాద్ కు  చేరుకున్నారు. ఎయిర్

    సీతారాముల కల్యాణం : భక్తులెవరూ రావద్దు..ప్రత్యక్ష ప్రసారంలో చూడండి

    April 2, 2020 / 02:00 AM IST

    భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్త ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఒక్కసారైనా కల్యాణాన్ని వీక్షించాలని అనుకున్న భక్తులకు ఈసారి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. కరోనా మహమ్మారి వీరి సంతోషాన్ని దూరం చేసింది. రామయ్య కల్యాణాన్ని అత్యంత నిరాడంబర

    నెరవేరేనా : తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం – బండి సంజయ్

    March 16, 2020 / 02:22 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తా..ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం..తాను ప్రజల్లోనే ఉంటానంటున్నారు బీజేపీ కొత్త బాస్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులిగా నియమితులయ్యాక తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వచ

    ఉన్నావ్ కేసు : సీఎం రావాలి..అప్పటి వరకు దహన సంస్కారాలు చేయం

    December 8, 2019 / 06:23 AM IST

    ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�

10TV Telugu News