Home » Comments
KTR respond Bandi Sanjay’s comments : జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆయన కామెంట్స్ పై టీఆర్ఎస్ సీరియస్ అయింది. బీజేప�
Bandi Sanjay serious Akbaruddin comments : ఎంఐఎం, బీజేపీ మాటల యుద్ధంతో గ్రేటర్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లోని పీవీ నర్సింహ్మారావు, ఎన్టీఆర్ ఘాట్ లను కూ
Asududdin fires Bandi Sanjay’s comments : పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అసదుద్దీన్ సవాల్ విసిరారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ పదాలు లేకుండా ప్రచారం చే�
Minister KTR fires Bundi Sanjay’s comments : పాతబస్తీ ఓటర్లపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామనడాన్ని తప్పుబట్టారు. నాలుగు ఓట్�
Pawan Kalyan Comments Jamili elections : కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతోంది… 2024 కంటే ముందే ఎన్నికలొస్తాయి. ఆ ఎన్నికలకు అంతా సిద్దమవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి రావాలంటే కేవలం పార్టీపై అభిమానం ఉంటే సర
Mehbooba’s actions hurt patriotic sentiments త్రివర్ణపతాకం,ఆర్టికల్-370పై మూడు రోజులక్రితం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)చీఫ్ మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనే అగ్గిరాజేస్తున్నాయి. ముఫ్తీ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చ�
egg meets-hammer : అదేం ప్రశ్న..గుడ్డు (Egg) పై సుత్తి (Hammer) పడితే..గుడ్డే పగులుతుంది. అని అంటారు కదా..కానీ..ఓ వీడియోలో చూస్తే..ఆశ్చర్యపోతారు. గుడ్డపై సుత్తి పడితే..సుత్తే పగిలిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు ప�
టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే టీటీడీ తనను వంశపారంపర్య అర్చకులుగా కాకుండా కేవలం గౌరవ ప్రధాన అర్చకుడిగా మాత్రమే ప్ర
విశాఖలో భూముల సెటిల్ మెంట్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి భూ సెటిల్ మెంట్లు చేసే వారు ఎంతటి వారైనా వదలబోనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కూడా భూ ఆక్రమణల విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారని తలిపారు. మంత్రులు,
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం పరిమితంగా ఉంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. గతంలో రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో..ప్రస్తుతం అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో, దే