Home » Company
అంత్యక్రియల దగ్గరి నుంచి అస్థికల నిమజ్జనం వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిందో సంస్థ. డబ్బులిస్తే చాలు.. అన్ని పనులూ తామే చేసి పెడతామని చెబుతోంది.
4జీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవల్లోకి ఎంటరవుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్తో అతి తక్కువ ధర 184 డాలర్ల (రూ.15 వేలు)కు లాప్టాప్ డెవలప్ చేస్తుందన�
ఓ కంపెనీలో పనిచేస్తున్న మగ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగిని కౌగిలించుకున్నందుకు కోర్టు రూ.1.16 లక్షలు జరిమానా విధించింది. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. యూయాంగ్ సిటీలోని ఒక కంపెనీలో పనిచేసే మహిళ..సహోద్యోగితో మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన మగ స
బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.
రాచకొండ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఇద్దరు మందు బాబుల ఘనకార్యం గురించి వాళ్లు పని చేస్తున్న ఆఫీసుకు లేఖలు రాశారు.
గ్లోబల్గా ఈ కామర్స్ మార్కెట్లో ది బిగ్ గా ఉన్న అమెజాన్ 600 చైనీస్ బ్రాండ్లను నిషేధించి ప్రొడక్ట్ లిస్ట్ నుంచి తొలగించింది.
కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందుల మధ్య సుదీర్ఘమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు ఆఫీసుల బాట పడుతున్నారు.
దేశంలోనే గొప్ప పేరున్న అమరరాజా లిమిటెడ్ సంస్థలో నాయకత్వ, సంస్థాగత మార్పులు చేసేందుకు సదరు సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్గా గల్లా జయదేవ్ను నియమించారు. ప్రస్తుతం గల్లా జయదేవ్ కంపెనీ వైస్ ఛైర్మన్గా ఉన్న�
కొన్నిసార్లు ముఖం గుర్తుపట్టలేనంతగా.. కొన్నిరోజుల్లోనే మారిపోతూ ఉంటాం.. సర్జరీలు చేయించుకోవడం వల్ల ఎక్కువసార్లు ఇటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది.
కంపెనీలో ఎంతో హార్డ్ వర్క్ గా పనిచేసిన ఉద్యోగికి గుర్తుండే గిఫ్ట్ ఇచ్చింది. ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని బహుమతిగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.