Home » complete
Hyderabad Metro నగర ప్రజల నుంచి విశేష ఆదరణ చూరగొంటున్న మెట్రో రైలు రవాణాను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ రేపు జరుగుగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోదాముల్ల�
భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. నిర్ణీత 24 గంటలకు ముందే భూ భ్రమణం పూర్తి చేసుకొని...మరోసారి రికార్డ్ బ్రేక్ చేసింది. గత నెల 29న 1.59 మిల్లీ సెకండ్ల తక్కువ కాలంలో భూ భ్రమణం పూర్తయినట్టు గుర్తించారు. దీంతో చా
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
కోట్లాది హృదయాలను అద్దుకున్న మూడురంగుల మువ్వన్నెల మన జాతీయ పతాకం వందేళ్లు పూర్తి చేసుకుంది. మన జాతీయ పతాకానికి రూపకల్పన చేసింది తెలుగు వెలుగు పింగళి వెంకయ్య.
ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
Polavaram project construction : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ మరో రికార్డ్ సృష్టించింది. కీలకమైన స్పిల్వే గడ్డర్ల ఏర్పాటును జెట్స్పీడ్లో పూర్తి చేసింది. వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చి… ప్రా�
panchayat elections completed in AP : ఏపీ పంచాయతీ తుది విడత ఎన్నికల్లోనూ వైసీపీనే సత్తా చాటింది. వెల్లడైన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులే ఎక్కువ పంచాయతీల్లో సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇంకా పలు పంచాయతీల్లో దాదాపు కౌంటింగ్ పూర్తయ్యింది. వచ్చిన ఫలితా�
Pangong Tso తూర్పు లడఖ్లో భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెమ్మదిగా సడలుతున్నాయి. వాస్తవాధీన రేఖ దగ్గర పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా ఇండియా, చైనా బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. భారత దళాలు తమ స్థావరాలకు చేరుకున్నాయి. ఈ మేరకు �
Minister Kodali Nani House Motion Petition : ఏపీ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. తనను మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మంత్రి కొడ�