Home » Concerns
కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు.
Whatsapp Bye ye hi signal : టెక్ దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ దెబ్బకు వాట్సాప్ ఢమాల్ అవుతుంది. మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టంట్ మెజేసింగ్ యాప్ వాట్సాప్ హాట్ టాపిక్గా మారింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీని అప్డేట్ చేసి కొత్త రూల్స్ని ప్రకటించడం ప�
Delhi : tractor trolley of haryana farmer is not less than vanity van : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ..ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజుల నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల్లో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని వారాలుగా చలిన
రాజధాని రగడ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజధాని ప్రాంత రైతులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో..అప్పటి నుంచి ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. 2020, ఫిబ్
రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు 32వ రోజుకు చేరాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2020, జనవరి 18వ తేదీ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జేఏసీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్�
రాజధాని ప్రాంతంలో ఆందోళనలకు ఫుల్ స్టాప్ పడడం లేదు. ఎక్కడికక్కడ ఆందోళనలు, నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన
అమరావతి ప్రాంతం అట్టుడుకుతోంది. నిరసనలు హోరెత్తుతున్నాయి. 144 సెక్షన్ విధించినప్పటికి రోడ్లపైకి వచ్చేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న రైతులు… తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. టెంట్ వేసుకునేందుకు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించార�
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (RCEP)ఒప్పందంలో చేరకూడదని భారత్ నిర్ణయించింది. భారత్ మినహా మిగిలిన 15 ఆసియా, పసిఫిక్ దేశాలు ఆ భాగస్వామ్య కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్కు సమీపంలోని నాంతాబురిలో స