-
Home » Condemns
Condemns
Minister Chandrashekhar: బిహార్ మంత్రి వ్యాఖ్యల్ని ఖండించిన జేడీయూ.. విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గని మంత్రి
January 13, 2023 / 09:45 PM ISTఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని సదరు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ సహా హిందూ సంఘాలు, సాధువులు ఆయనపై మండిపడుతున్నారు. రామజన్మభూమి ప్రధాన…
Salman Rushdie: సల్మాన్ రష్దీపై దాడిని ఖండించిన భారత్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
August 25, 2022 / 08:36 PM ISTరచయిత సల్మాన్ రష్దీపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై భారత్ స్పందించడం ఇదే తొలిసారి.
అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేత..భారత్ ఆగ్రహం
January 30, 2021 / 05:41 PM ISTDemolition of Gandhi statue : అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ..బహుమానంగా ఇచ్చిన విగ్రహాన్ని కూల్చివేస్తారా ? అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది.…
రాజధాని హింస..రైతుల ముసుగులో చొరబడ్డ సంఘ విద్రోహ శక్తుల పనే
January 26, 2021 / 05:18 PM ISTSamyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం…
అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు, ట్రంప్ ప్రకటన చేయాలన్న బైడెన్
January 7, 2021 / 06:18 AM ISTUS Capitol lockdown : అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో……
సన్నీ ఫోన్ నెంబర్ అడగలేదు…క్షమాపణ చెప్పాలన్న బాలీవుడ్ నటుడు
February 21, 2020 / 10:50 AM ISTసన్నీ లియోన్…మనదేశంతో పాటు ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ గా ఎదిగి ఆ తర్వాత ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు.…
పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం
February 15, 2019 / 05:05 AM ISTజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక…
చిగురుపాటి మర్డర్ కేసు : నా పరువు పోయింది – శ్రిఖా
February 7, 2019 / 03:52 PM ISTహైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం మర్డర్ కేసులో రాకేష్ రెడ్డి నిందితుడని ఏపీ పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసులో శ్రిఖా ప్రమేయం ఉందంటూ…జయరాం వైఫ్ ఆరోపణలు…