Conducts

    Akash-NG : ఆకాశ్​ మిసైల్ ప్రయోగం విజయవంతం..ప్రతికూల వాతావరణంలోనూ తప్పని గురి

    July 23, 2021 / 05:56 PM IST

    దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(Akash-NG) భారత్ విజయవంతంగా పరీక్షించింది.

    రైతుల పోరాటం వేళ..పంజాబ్, హర్యానా గోడౌన్లలో సీబీఐ సోదాలు

    January 29, 2021 / 01:28 PM IST

    Punjab and Haryana godowns  : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ పంజాబ్, హర్యానాలో సీబీఐ దాడులు హాట్ టాపిక్‌గా మారాయి. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 45 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గోడౌన్లలో నిల్వ ఉంచిన గోదుమ, వరి న�

    హాస్టళ్లలో ‘Nadu-Nedu, ‘జగనన్న గోరుముద్ద’ మాదిరిగా మెనూ ఉండాలి

    October 2, 2020 / 07:01 AM IST

    cm ys jagan review meeting: అన్ని హాస్టళ్లలో నాడు నేడు అమలు చేసి, వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) చెప్పారు. Nadu-Nedu లో భాగంగా అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత శానిటేషన్‌, చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తక�

    CBSE క్లారిటీ : మెయిన్ సబ్జెక్టులకే పెండిగ్ 10,12వ తరగతి ఎగ్జామ్స్

    April 29, 2020 / 10:44 AM IST

    10,12వ తరగతి ఎగ్జామ్స్ విషయంలో వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ పరీక్షల విషయంలో క్లారిటీ ఇచ్చింది CBSE. ఏప్రిల్-1న ప్రకటించిన విధంగానే లాక్ డౌన్ ముగిసిన తర్వాత పెండింగ్ లో ఉన్న 10,12వ తరగతి మెయిన్ సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్�

    తీహార్ జైలులో డమ్మీ ఉరి పూర్తి…మార్చి-20న నిర్భయ దోషులకు ఉరి!

    March 18, 2020 / 04:06 PM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012 నిర్భయ సామూహిక​ హత్యాచార,హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషుల ఉరి శిక్ష అమలుకు  సర్వం సిద్ధమవుతోంది. బుధవారం(మార్చి-18,2020) తలారి  పవన్‌  జల్లాద్‌ డమ్మీ ఉరి కార‍్యక్రమాన్ని నిర్వహి�

    కంప్లైంట్ ఇచ్చి బుక్కైయ్యాడు :ఆపరేషన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్

    October 1, 2019 / 06:00 AM IST

    శంకర్ దాదా Mbbs డాక్టర్ బాగోతం బైటపడింది. డాక్టర్ నంటూ ఏకంగా పదేళ్ల నుంచి వేలకొద్దీ ఆపరేషన్లు చేసేశాడు. తీగ లాగితే డొంక కదిలింది అన్నట్లుగా ఈ ఫేక్ డాక్టర్ బాగోతం ఉత్తరప్రదేశ్ లోని దేవ్‌బంద్ సిటీలో బైటపడింది.  యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని �

    150 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

    August 30, 2019 / 12:45 PM IST

    అవినీతి అణిచివేతలో భాగంగా దేశంలోని 150 ప్రాంతాల్లో ఇవాళ(ఆగస్టు-30,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. వివిధ డిపార్ట్మెంట్ లలో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ శాఖల్లోనే భారీగా అవినీతి జరుగుతందని సామాన్య ప్రజలు,చిన్న వ్యాపారవేత్తలు ఫీల్ అవుతున్న సమయ�

    కేసీఆర్ డైరెక్షన్‌లో జగన్ అరాచకాలు : 10 రోజులు కష్టపడండి – బాబు

    March 28, 2019 / 04:40 AM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్‌లో జగన్ అరాచకాలు స‌ృష్టిస్తున్నాడని..ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి..10రోజులు మాత్రం కష్టపడండి..అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారు. ముగ్గురు IPS అధికారులను కేంద్ర ఎన్నికల

10TV Telugu News