-
Home » conference
conference
Russia to invite Taliban : తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా యత్నాలు..అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు
October 8, 2021 / 05:03 PM ISTతాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.
Cyclone Gulab టెన్షన్.. కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎస్
September 26, 2021 / 07:59 PM ISTనేటి రాత్రి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అలర్ట్ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అ
వార్డు వాలంటీర్లపై ఆంక్షలు, రాజకీయ ప్రక్రియకు దూరంగా ఉండాలి – ఎస్ఈసీ
February 28, 2021 / 06:54 PM ISTap sec : వార్డు వాలంటీర్లపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాజకీయ ప్రక్రియకు వారంతా దూరంగా ఉండాలని సూచించింది. అభ్యర్థికి, పార్టీకి అనుకూలంగా వాళ్లు పాల్గొనకూడదని వెల్లడించింది. ఈ మేరకు…
ఆడవాళ్లు అతిగా వాగుతుంటారు..వాళ్లను బోర్డు డైరెక్టర్లుగా పెడితే టైమ్ వేస్ట్ చేస్తారు : ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
February 5, 2021 / 10:13 AM ISTTokyo Olympics Sensation coomments on women : మహిళలపై టోక్యో ఒలింపిక్ క్రీడల కమిటీ చీఫ్.. జపాన్ మాజీ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపై విమర్శలు వెల్లువెత్తటంతో క్షమాపణ చెప్పారు. ఆడవాళ్లు అతిగా…
సీఎంలతో మోడీ : మాస్క్ లు ధరించి వీడియో కాన్ఫరెన్స్
April 11, 2020 / 06:57 AM ISTలాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో…
ఆదుకోండి ప్లీజ్.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్
April 2, 2020 / 07:14 AM ISTకరోనాతో రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిన్నదని, కేంద్రం ఆదుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని..సీఎం జగన్ కోరారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్…
అఖిలపక్ష సమావేశం రసాభాస : ఎన్నికల అధికారి నాగిరెడ్డి తీరుపై విపక్షాల ఆగ్రహం
December 29, 2019 / 02:16 AM ISTమున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
వ్యూహాలపై సమీక్షలు : టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ సమావేశాలు
November 15, 2019 / 08:58 AM ISTపార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలు దృష్టి సారించాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేశారు.…
ఆర్టీసీ సమ్మె : విలీనం ప్రసక్తే లేదు..స్పష్టం చేసిన మంత్రి పువ్వాడ
October 12, 2019 / 07:54 AM ISTఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది.…
వార్ కంటిన్యూ : ఆ శాఖల్లో నిధులపై ఏపీ సీఎస్ సమీక్ష
April 29, 2019 / 06:08 AM ISTమీరు ఎన్ని విమర్శలైనా చేసుకోండి..నా పని చేసుకుంటూ వెళుతా అంటున్నారు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం. ఆయన రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది. సీఎస్ వరస…