-
Home » Confusion
Confusion
Water intoxication : నీళ్లు మోతాదు మించి తాగారో… ఇక అంతే
మన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అదే మంచిదని నమ్ముతుంటారు.
Chandrababu Meetings : చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో గందరగోళం
మూడేళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ వేదికపై స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డి మాట్లాడారు. ఎస్.కె రమణారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Krishna-Godavari Boards : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా
కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రానుంది.
Ganesh : హైదరాబాద్లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం
హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది.
Hyderabad : మీర్పేట్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై దాడి ?
పాలకవర్గ సమావేశంలో దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుండగా..డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందని పుకార్లు షికారు చేశాయి. తమపై పదో డివిజన్ కార్పొరేటర్ పవన్కుమార్, అనుచరుల�
Anantapur GGH : అనంతపురం జీజీహెచ్లో రెండు రోజుల్లో 26 మంది కరోనాతో మృతి..రికార్డుల్లో కనపడని మృతుల వివరాలు
అనంతపురం జీజీహెచ్లో కరోనా కేసుల గందరగోళం నెలకొంది. రెండు రోజుల్లో 26 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Mayor election : అధికార పార్టీలో బయటపడ్డ లుకలుకలు…విజయవాడ, విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు
మేయర్ ఎంపిక... వైసీపీలో చిచ్చు పెట్టింది. విశాఖ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి.
ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు
Andhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా – ఒరిస్సా వాసులు వాగ్వావాదాలకు �
అమరావతి అయోమయం : కొన్ని గంటల్లోనే రాజధానిపై మాట మార్చిన బొత్స
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ
సోమవారం నుంచే క్లాసులు : దసరా సెలవులు పొడిగింపు లేదు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు