-
Home » Confusion
Confusion
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీల వివాదం..! ట్రాన్స్ఫర్లలో ఆయోమయం, గందరగోళం..!
March 2, 2026 / 10:43 PM ISTఊహించని పోస్టులు దక్కి కొందరు.. అనుకూలమైన పోస్ట్ వస్తుందని ఆశపడి భంగపడిన వారు మరికొందరు అధికారులు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.
Water intoxication : నీళ్లు మోతాదు మించి తాగారో… ఇక అంతే
August 13, 2023 / 11:33 AM ISTమన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా…
Chandrababu Meetings : చంద్రబాబు సమీక్షా సమావేశాల్లో గందరగోళం
July 8, 2022 / 12:21 AM ISTమూడేళ్ల నుంచి తాను పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ వేదికపై స్థానిక టీడీపీ నేత ఎస్.కె రమణారెడ్డి మాట్లాడారు. ఎస్.కె రమణారెడ్డిని నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా బాబురెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Krishna-Godavari Boards : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా
October 14, 2021 / 09:26 AM ISTకృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రానుంది.
Ganesh : హైదరాబాద్లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం
September 14, 2021 / 11:48 AM ISTహైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది.
Hyderabad : మీర్పేట్ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లపై దాడి ?
August 13, 2021 / 06:28 AM ISTపాలకవర్గ సమావేశంలో దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలకవర్గం మీటింగ్ జరుగుతుండగా..డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కార్పొరేటర్లపై దాడి జరిగిందని పుకార్లు షికారు చేశాయి. తమపై పదో డివిజన్ కార్పొరేటర్ పవన్కుమార్, అనుచరులు…
Anantapur GGH : అనంతపురం జీజీహెచ్లో రెండు రోజుల్లో 26 మంది కరోనాతో మృతి..రికార్డుల్లో కనపడని మృతుల వివరాలు
May 1, 2021 / 09:39 AM ISTఅనంతపురం జీజీహెచ్లో కరోనా కేసుల గందరగోళం నెలకొంది. రెండు రోజుల్లో 26 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Mayor election : అధికార పార్టీలో బయటపడ్డ లుకలుకలు…విజయవాడ, విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు
March 18, 2021 / 02:08 PM ISTమేయర్ ఎంపిక... వైసీపీలో చిచ్చు పెట్టింది. విశాఖ మేయర్ ఎన్నిక సందర్భంగా వైసీపీలో అసంతృప్తులు బయటపడ్డాయి.
ఆంధ్రా – ఒడిశా బోర్డర్ ఇష్యూ, గ్రామస్తుల మధ్య ఘర్షణలు
November 11, 2020 / 01:49 PM ISTAndhra-Odisha border issue : ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో వివాదాలు కొనసాగుతున్నాయి. బోర్డర్లోకి చొచ్చుకొస్తున్నారంటూ ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల మధ్య ఘర్షణలు మొదలవుతున్నాయి. తమ సరిహద్దు జోలికొస్తే ఖబర్దార్ అంటూ.. ఆంధ్రా…
అమరావతి అయోమయం : కొన్ని గంటల్లోనే రాజధానిపై మాట మార్చిన బొత్స
December 15, 2019 / 02:13 AM ISTఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందా? లేక మారుతుందా? మంత్రి బొత్స మాటల్లో వాస్తవమెంత? రాజధానిపై సీఎం జగన్.. ఎందుకు నోరు మెదపట్లేదు? రాజధానిపై మంత్రులెవరికీ