Home » congratulations
పదో తరగతి పాసైనందుకుగాను, తనకుతానే అభినందనలు తెలుపుతూ ఒక ఫ్లెక్సీ ప్రింటు చేయించుకున్నాడు. ఆ ఫ్లెక్సీని తన ఇంటికి దగ్గర్లో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఫ్లెక్సీ అంశం స్థానికంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
తాజాగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా బెర్త్ దక్కలేదు కానీ ఉన్న ఒక సహాయ మంత్రిని స్వతంత్ర మంత్రిగా ప్రమోషన్ అయితే దక్కింది. అంతకు ముందు హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క
విరాట్ కోహ్లీ vs విలియమ్సన్: ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(WTC 2021)ను న్యూజిలాండ్ జట్టు టీమిండియాను ఓడించి కైవసం చేసుకుంది.
Telangana Ghussadi Dancer Kanaka Raju Padma Shri : కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ నృత్యం గుస్సాడీ నృత్యాన్ని ‘పద్మశ్రీ’వరించింది. తెలంగాణలోని కుమురంభీం జిల్లా మర్లవాయి
Odisha Miniature Artist : తమ అభిమానాన్ని చాటుకొనేందుకు కొంతమంది చిత్రకారులు వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. బియ్యం, చాక్ పీస్, ఇతర వస్తువులపై వారి వారి చిత్రాలు, వారికి సంబంధించిన విశేషాలను వాటిపై పొందుపరుస్తుంటారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న జ�
Arup Kumar Goswami sworn in as the Chief Justice of the AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ గవర్నర్ హరిచందన్.. కొత్త న్యాయమూర్తితో ప్రమ
PM modi Congratulations Bharat Biotech : ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో మాట్లాడారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాన�
కరోనా వైరస్పై పోరుకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లైట్లు ఆర్పేసినా విద్యుత్కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండాచేసిన విద్యుత్శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అంచనావేసిన దానికన్నా భారీగా డిమాండ్ పడిపోయినప్పటికీ, �
ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ విక్టరీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ట్వీట్ పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశ రాజధానిని నిజమైన ప్రపంచస్థాయి నగరంగా చేసేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తానని కేజ్ర
మన దేశంలో మతసామరస్యం ప్రతిబింబించేలా గతంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా హిందూ పండుగ వేళల్లో ముస్లిం సోదరుల వేడుకలు, రంజాన్ సమయంలో హిందువుల ఇఫ్తార్ విందులు.. ఇలాంటివి తరచుగా చూస్తాం. కానీ, కేరళలో జరిగిన ఓ పెళ్లి వేడుక నిజమైన మతసామర్యం అంటే