Home » congress candidates
Congress: కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల�
Komatireddy Venkat Reddy : వచ్చే ఎన్నికల్లోనూ ఎంపీగానే పోటీ చేస్తానన్న కోమటిరెడ్డి.. నెక్ట్స్ టర్మ్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు.
‘ఒట్టు సార్.. నిజ్జంగా పార్టీ మారం’ అంటూ గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ చేశారు. దానికి సంబంధించి విధేయతా పత్రాన్ని రాహుల్ గాంధీకి సమర్పించారు.
జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్.. జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరుగురు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేశారు. మరికొన్ని రోజుల్లో మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. * ఆదిలాబ�