Home » Congress leader Renuka Chowdhury
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని రాహుల్ గాంధీకి భయపడుతున్నారని తెలిపారు. నిజాలు బయట పడుతున్నాయని రాహుల్ పై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.