Home » Congress leader
బిజీగా ఉన్నానని చెబితే కవితకు మినహాయింపు ఇస్తున్నారని చెప్పారు. మరి..
కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు హోల్కెరె ఆంజనేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. ఎవరైనా అయోధ్యలోని రామమందిరానికి వెళ్లి రాముడిని ఎందుకు పూజించాలని ఆయన ప్రశ్నించారు....
సింగరేణిలో ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండగా.. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) మ్యానిఫెస్టోను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ...
గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలోని టోంక్ కు ఆమె వచ్చారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె ప్రసంగిస్తూ అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నన్ను అనే ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నామీద ఫోకస్ పెట్టి ఇబ్బందులు పెడతారని నాకు తెలుసు. మా మీద, మువ్వా విజయబాబు మీద వేధింపులు మొదలు పెట్టారు.
అదాని ఇప్పటి వరకు 32వేల కోట్లు దోచుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదాని వ్యవహారంపై దర్యాప్తు జరుపుతాం. ఎవరు ప్రజా ధనం దోచుకున్నా కాంగ్రెస్ దర్యాప్తు జరుపుతుందని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పరిశీలకురాలు ఆరాధనా తివారీ మాట్లాడుతూ, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడం క్రమశిక్షణా రాహిత్యమని, బదులుగా కాంగ్రెస్ జిందాబాద్ అనే నినాదాలు చేయమన్నారు. దీనికి ముందు కూడా, భారత్ మాతా కీ జై అని నినాదాలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్య
ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టిఎస్ సింగ్ డియో శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కారు ప్రతిపాదించిన ఒకే దేశం, ఒకే ఎన్నికలకు తాను అనుకూలమని టీఎస్ సింగ్ డియో చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికను తాను స్వాగతిస
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. భారత్, చైనా సరిహద్దులో ఒక్క అంగుళం భూమికూడా మనం కోల్పోలేదని చెప్పారని, అదంతా అబద్ధమని ఇక్కడి ప్రజలు చెబుతుంటే తెలుస్తోందని రాహుల్ అన్నారు.
సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.