Home » Congress leader
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఉత్తరప్రదేశ్ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న సీఎం యోగి.. తన మంత్రులు, అధికారుల బృందం ద్వారా రాష్ట్రంలోని వివిధ రంగాలలో ఉన్న అ�
'భారత్ జోడో యాత్ర' సందర్భంగా కోవిడ్ ప్రోటోకాల్కు కట్టుబడి ఉండాలని కోరుతూ రాహుల్ గాంధీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ గురించి అడగ్గా, కోవిడ్పై కాంగ్రెస్కు ప్రత్యేకమైన మార్గదర్శకం ఉండదని, సార్వత్రిక మార్గదర్శకాలను జారీ చేసినప్పుడల్ల�
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా నేతకు చెందిన ఫార్చ్యూనర్ కారు చోరీకి గురైంది. ఈ కారు చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన సిగ్గుచేటని ఆ నేత వ్యాఖ్యానించింది.
అన్ ఎయిడెడ్ సంస్థలలో రిజర్వేషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(జి) ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తుంది. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రవేశాలపై తాజా రిజర్వేషన్ చట్టం ఎలాంటి ఒత్తిడి ఉండదు. కేవలం అగ్రవర్ణాల 1
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీకి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివ
కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించతలపెట్టిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లి.. ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ నడ్డాపై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీని వారసత్వ పార్టీ అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మండపడింది. క్రికెట్లో జయ్షా ఎన్ని దశా�
హరిప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సావర్కర్ హిందూ మహ సభ నేత. ఆయనను నాస్తికుడు అని ఎలా అంటారు? అలాగే మహ్మద్ అలీ జిన్నా మతం ఆధారంగా దేశాన్ని విభజించారు. ఆ వ్యక్తిని నాస్తికుడని అనడం మూర్ఖత్వమని విమర్శిస్తున్నార�
రాజాసింగ్ వ్యాఖ్యలను ఇస్లాం కమ్యూనిటీ పెద్ద ఎత్తున వ్యతిరేకించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. అనంతరం ఆయనను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ సైతం దీనిపై ఆగ్రహం వ�
రేవంత్ రెడ్డిపై మర్రి శశిధర్రెడ్డి గుస్సా..గుడ్ బై చెప్పనున్నారా..?