Home » Congress MP
భూమిలోపల దాచి పెట్టే బంగారాన్ని కూడా గుర్తించే హై టెక్ గాడ్జెట్లు ఉన్నాయి. జియో నిఘా వ్యవస్థను వాడి..
లోక్సభలో కలకలం రేపిన ఇద్దరు ఆగంతకులను మొదట ఎంపీలే అడ్డుకున్నారు. పార్లమెంటు వెలుపల కూడా ఓ యువతి, యువకుడు పసుపు రంగు స్ప్రే కొట్టి అలజడి రేపారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదని అన్నారు. పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం ..
దేశీ మద్యం అమ్మకం ద్వారా ఈ మొత్తాన్ని పొందినట్లు ఆదాయపు పన్ను శాఖ భావిస్తున్నది. ఆదాయపు పన్ను శాఖ దాడిలో పట్టుకున్న అతిపెద్ద నగదు ఇదే కావడం గమనార్హం
జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు ధీరజ్ సాహుకు చెందిన కార్యాలయాలు, ఇంటి నుంచి సుమారు 225 కోట్ల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుంది.
ఒడిశాలో ధీరజ్ సాహు బంధువుల పేరుతో చాలా కంపెనీలు ఉన్నాయి. వీటిలో బల్దేవ్ సాహు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (ఫ్లై యాష్ బ్రిక్స్), క్వాలిటీ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కిషోర్ ప్రసాద్ విజయ్ ప్రసాద్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఏ అంశాలపై చర్చిస్తామన్న విషయంపై తమకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదని చెప్పారు.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్లో కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు. రెండేళ్ల చిన్నారికి అక్షరాభ్యాసం చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. పార్టీల మధ్య వైరాన్ని ప్రజా రవాణా మీద చూపించవద్దంటూ ఇతర విపక్ష పార్టీలు విమర్శించాయి. ఇక ఈ పోస్టర్లను గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫ�
చెరకు సుధాకర్పై పీడీయాక్ట్ పెడితే నేనే కోట్లాడానని గుర్తుచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నన్ను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానని అన్నారు. మా వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే అలా చెప్పానని, ఈ విషయంలో అన్యదా భావిం