Home » Congress party
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రె�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో గడవు కంటే నెలరోజుల ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.....
అధికార కాంగ్రెస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపికపై కసరత్తు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సీనియర్ నేతలు ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. దీంతో పరాజయం పాలైన నేతలు ఎమ్మెల్సీ పదవులు చేజిక్కించుకోవాలని తహ తహ లాడుతున్నా�
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈనెల 14 వరకు సమావేశాలు వాయిదా పడ్డాయి.
దశాబ్దాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడానికి హైదరాబాద్ నుంచి నేరుగా ఎమ్మెల్యే లేకపోవడం మొట్టమొదటిసారి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ నేతలు ఎవరూ ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. దీంతో తెలంగాణ శాసనమండలికి నామినేషన్ ద్వారా హైదరా�
ఏపీ రాజధానిపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. అమరావతే ఏపీ రాజధాని అని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ను కేంద్రం ఆమోదించినట్లు పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది
కాంగ్రెస్ విజయం సాధించడంతో ఐదేళ్ల నుంచి బాధ పడుతున్న తనకి విముక్తి లభించిందంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ ఎలక్షన్ రిజల్ట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతల పైన నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులపై తమ నాయకత్వానికి నమ్మకం ఉందని తెలిపారు.