Home » Congress
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ (Kamal Nath) ఇవాళ మీడియాతో మాట్లాడారు.
సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలనే నిబంధన రాజ్యాంగంలో ఉంది. 198వ నిబంధన ప్రకారం ఈ తీర్మానం లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఈ అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు దాదాపు 50 మంది ఎంపీల మద్దతు అవసరం.
అవిశ్వాస తీర్మానంపై తెలుగు రాష్ట్రాలు భిన్న వైఖరి
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
రాజేంద్ర గూడా ఎర్ర డైరీతో ఇంటి లోపలికి చేరుకున్నారు. దానిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేసి ఆయనను బలవంతంగా బయటకు పంపించారు. ఎర్ర డైరీలో గెహ్లాట్ ప్రభుత్వ చీకటి పనులు దాగి ఉన్నాయని గూడా ఆరోపించారు
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వివరించారు.
తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ శ్రేణులారా.. వంద రోజులు కష్టపడండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. Revanth Reddy
కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టడాన్ని ఆయన వ్యతిరేకించగా, ఆయన మిత్రపక్షమైన ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం మరో మార్గంలో వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, మూడు రాజధానులు ఎలా వస్తాయని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నా