Home » Congress
Narendra Modi : బీజేపీ తరఫున ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఆ పార్టీ 70 లోపు స్థానాలకే పరిమితమైంది.
Bandi Sanjay Kumar : రేపు భజరంగ్ దళ్ ని నిషేధించి, పీఎఫ్ఐపై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
రాజస్థాన్ ప్రజలకు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితి ఉంది. కానీ కాంగ్రెస్ నాయకత్వం కలిసి కట్టుగా ఉండి ఎన్నికలు ఎదుర్కొన్నట్లైతే ఆ ఆనవాయితీని తిరగరాసి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చించుకుంటున�
వాస్తవానికి ఈ ఆధిపత్య పోరు బయటికి పెద్దగా కనిపించకపోయినా.. అంతర్గతంగా బాగానే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించిన అనంతరం.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
భావోద్వేగానికి లోనైన డీకే శివకుమార్
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది
మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటకలో ఎలా అయితే త్రిముఖ పోరు నడిచిందో, తెలంగాణలోనూ త్రిముఖ పోరే ఉండనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అయితే ప్రధాన ప్రతిపక్షపమో, ఇక్కడ కూడా అలాగే ప్రధాన ప్రతిపక్షం
ప్రేమతో కర్ణాటక ప్రజల మనస్సులు గెలుచుకున్నాం. కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు మంచి విజయాన్ని ఇచ్చారు. పేద ప్రజల శక్తి పెట్టుబడిదారుల బలాన్ని ఓడించింది. ఈ విజయం ప్రతీ రాష్ట్రానికి చేరుతుందని..కర్ణాటకలో విజయం ఒక ప్రతీ రాష్ట్రంలోను ఉంటుందని రాహుల్ �
2008 నుంచి దావణగెరె నుంచి పోటీ చేస్తున్న శివశంకరప్ప 2013, 2018, 2023లో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. మొత్తంగా దావణగెరె నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుంధుబితో కాంగ్రెస్ నేతలు భావోద్వేగానికి గురి అవుతున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కంటతడితో కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.అలాగే కన్నడ ప్రజలకు నా సాష్టాంగ నమస్కారం అంటూ భావోద్వేగానికి గురి అయ్యారు.