Home » Congress
పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇక ఓట్ శాతంలోనూ కాంగ్రెస్ ఊహించని స్థాయిలో విజయం సాధించేట్టుగానే కనిపిస్తోంది. ఏకంగా 43 శాతం ఓట్లు కాంగ్రెస్ వెనకేసుకుంద�
కాంగ్రెస్ దూకుడుకు బీజేపీ నేతలు కళ్లెం వేసే పరిస్థితే కాదు కనీసం దరిదాపుల్లో కూడా కమలం పార్టీ లేదు. అప్రతిహంగా హస్తం పార్టీ హవా కొనసాగుతున్న క్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య విజయం సాధించారు. వరుణ నుంచి సిద్ధరామయ్య బీజేపీ అభ్యర్థి సోమన్ పై విజ�
ఇప్పటికే పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అగ్రనేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా మరో ఇద్దరు విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి కాస్త అటుఇటుగా ఓట్లు వచ్చాయి. కౌం
తాజాగా కర్ణాటకలో సైతం బీజేపీ ఓడిపోవడంతో దక్షిణాది నుంచి బీజేపీ వైట్ వాష్ అయిందని విమర్శకులు అంటున్నారు. ఇక బీజేపీ గిట్టని నెటిజెన్లు అయితే ‘బీజేపీ ముక్త్ సౌత్ ఇండియా’ అంటూ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్ ట్విట�
ప్రస్తుతం లెక్కింపులో కాంగ్రెస్ పార్టీకి 43 శాతానికి పైగా ఓట్లు వస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడిస్తోంది. అయితే సీట్లలో 30 స్థానాలకు పైగా వెనుకబడిపోయిన భారతీయ జనతా పార్టీ.. ఓట్ల విషయంలో మాత్రం గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుక�
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో హవా కొనసాగిస్తున్న కాంగ్రె జేడీఎస్ కంచుకోట మైసూర్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. అలాగే కోస్టల్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో కూడా ఆధిక్యతను కొనసాగి కర్ణాటకలో మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది హస్తం పార్టీ. దీంత�
చాలా మంది ముఖ్య నేతలు ఫలితాల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, సీటీ రవి ముందంజలో ఉండగా.. యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, సోమేశ్వర్ రెడ్డి వంటి వరు వెనుకంజలో ఉన్నారు.
గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశ
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు
Karnataka Elections 2023: కర్ణాటకలో హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు కాబట్టి, ఆ రెండు పార్టీల్లో ఏదైనా ఓ పార్టీ జేడీఎస్ తోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.