Home » Congress
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
పార్టీ నిర్ణయాత్మక విజయానికి కారణమైన ఓటర్లకు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు జోరును కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలిచారు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చే�
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పోటీ పోటీగా కృషి చేస్తున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంప�
పాకిస్థాన్కు చెందినవి భారత్కు చెందినవని చెబుతారని, ప్రధానమంత్రి స్థానంలో ఉండి ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించడమేంటని ఎద్దేవా చేశారు. అయోధ్య తాళాలను రాజీవ్ గాంధీ తెరిచారని మోదీయే అంటరని, మళ్లీ దానికి విరుద్ధంగా మాట్లాడతారని అన్నారు.
Congress Manifesto: గెలిపిస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తాం
Jagga Reddy: తన ఫేస్ బుక్ పేజీ గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు కీలక విషయాలు తెలిపారు.
ప్రధాని మోదీ ఆదివారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బంజారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బంజారా ప్రజల కుమారుడిగా తాను ఢిల్లీలో ఉన్నానని, అందరి బాగోగులు చూస్తానని చెప్పారు. అనంతరం మోదీ వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రియాంక్ ఖర్గే ఆదివ�
ఇందిరా గాంధీ మరణం అనంతరం, సిక్కుల ఊచకోత జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన హస్తమనే ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి. అనంతరం ఎల్టీటీ అంశంలో రాజీవ్ గాంధీ కలుగజేసుకున్నారు. అనంతరం ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది జరిగిన కొద్ది రోజుల
1980లో బీజేపీ రాయ్గఢ్ జిల్లా విభాగానికి చీఫ్గా ఎన్నికయ్యారు. 1985 నుంచి 1998లో తప్కారా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా ఎన్నికయ్యారు. 1997 నుంచి 2000 వరకు మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్గా.. 2003 నుంచి 2005 వరకు ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.