Home » Congress
రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని బ్రిజ్ భూషణ్ �
ప్రముఖ కన్నడ నటుడు శివ రాజ్కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సమక్షంలో ఆయన భార్య గీతా రాజ్కుమార్ పార్టీలో చేరారు. దీంతో ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ తరపున ప�
కర్ణాటకలో ఏ పార్టీలో చెప్పుకోదగ్గ స్థానంలో మహిళా నాయకులు లేరు. పార్టీ అధినేతలంతా పురుషులే. అయితే టికెట్ల పంపిణీలో సైతం ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంది. మహిళా అభ్యర్థుల్ని పోటీలో దింపేందుకు అన్ని రాజకీయ పార్టీలు వెనకడుగు వేస్తున్నాయ�
224 స్థానాలున్న కర్ణాటకలో 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 2,427 మంది అభ్యర్థులు పురుషులు కాగా, 184 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. కాగా ఇద్దరు అభ్యర్థులు ఇతరులు ఉన్నారని కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇక గుర్తింపు పొందిన అధికార
బలగం సినిమా చూపించాల్సిందే..!
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ను కూడా దుర్భాషలాడిన పార్టీ కాంగ్రెస్. నన్ను కాంగ్రెస్ దుర్భాషలాడుతుందని బాబాసాహెబ్ స్వయంగా చెప్పారు. బాబాసాహెబ్ను రాక్షసుడు, దేశ వ్యతిరేకి, ద్రోహి అని కాంగ్రెస్ నేతలు పిలిచేవారు. ఇవాళ మళ్లీ వీర్ సావర్కర్న�
హామీలు నెరవేర్చరని కాంగ్రెస్ పార్టీని నరేంద్రమోదీ నిందిస్తున్నారు. మీకు ఇంతకు ముందే ఇచ్చిన నాలుగు హామీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నెరవేరుస్తానని మాటిస్తున్నాను. మొదటి క్యాబినెట్ మీటింగులోనే వాటికి అధికారిక గుర్తింపు లభిస్తుంది
డీకే శివకుమార్, సిద్ధరామయ్య సైతం పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారని, అయితే ముఖ్యమంత్రి బసరాజు బొమ్మై చర్యలు తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ 40 సీట్ల కంటే దిగువకు పడిపోతుందని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. తీవ్ర నిరాశలో.. ఇప్పుడు బ�
డీకే శివకుమార్ ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనను మీడియా బాయ్కాట్ చేసింది. అందుకు బహిరంగంగానే మీడియాపై బెదిరింపు చేస్తున్నారు. ఆసలస్యంగా రావడం ఆయనకు ఇది కొత్త కాదు. ముందు ఆయన తీరు మార్చుకోవాలి
Priyanka Gandhi: కర్ణాటక ఎన్నికల వేళ పాల సమాఖ్య నేతృత్వంలోని నందిని పాలు, గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాల విషయంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. దీనిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.