Home » Congress
మూడవ జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka elections 2023) వేళ 61 మంది నేతలతో పరిశీలకులను నియమించింది కాంగ్రెస్.
ఓ కార్యక్రమానికి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై వెళ్లకపోవడంపై యడియూరప్ప స్పందిస్తూ ‘‘నేను క్రైస్తవ, ముస్లిం కార్యక్రమాలకు హాజరయ్యేవాడిని. ఇతర సమాజ ప్రజలతో కూడా మమేకం కావాలి. నిజానికి బొమ్మై కూడా వెళ్ళేవారు. అటువంటి కార్యక్రమాలకు మేము ఎక్కువ �
ఇందులో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది.
ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో నేడు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు ఆయన తన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాదు, తనతో తిరుగుబాటుకు సహకరించిన వారు కూడా
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు.
మహేశ్వర్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.
రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవు. అందుకే రాహుల్ మీద అనర్హత వేటు వేశారు. గౌతమ్ అదానీని కాపాడేందుకే రాహుల్ ను బయటకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోంది. ప్రధాని రోజూ బట్టలు మారుస్తారు. కానీ దేశంలో ఎలాంటి మార్పు �