Home » Congress
రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కంటే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ వివాదమే ఎక్కువగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది
పొంగులేటి చాలా రోజులుగా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే కేడర్ మాత్రం కాంగ్రెస్లో చేరాలని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం, ఆయన మూలాలు ఆ పార్టీలో ఉండడం. దీంతో ఆయన కాంగ్రెస్లో చ
అబద్ధాల రాజభవనం కూలిపోతుందని చక్రవర్తి భయపడుతున్నారంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకే ప్రతిపక్షాలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థ, పౌరులతోపాటు సొంత మంత్రులపై కూడా గూఢచర్యం చేయడానికి ప్రభుత్వం కొత�
కాంగ్రెస్ పాలన అయినా, బీజేపీ పాలన అయినా ఒకటే. అవినీతి విషయంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయలేము. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. ఒక్క అవినీతే కాదు. అన్ని విషయాల్లోనూ వీరు ఒక్కటే. ఇద్దరూ అల్లర్లను ప్రోత్సహించారు.
మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అమూల్ వర్స
తన కంఠంలో ప్రాణముండగా మద్యపాన నిషేధం కానివ్వను అని బల్ల గుద్వి మరీ స్పష్టం చేశారు. మద్యపానం చెడు అలవాటని అంటుంటారు. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. అయితే మంత్రి కవాసి దీనికి విరుద్ధంగా చెబుతున్నారు
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు
జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించాను. ఈ కారణం చేతనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయాను. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు
విపక్షాలపై అమిత్ షా మండిపడ్డారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడలేదని అన్నారు.