Home » Congress
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్కు ఆ పార్టీ అధిష్టానం షాకిచ్చింది. గుజరాత్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారకర్తల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు.
పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు లేకపోవడం చూసి, క్యాంపెయిన్ నుంచి తప్పుకుంటున్నట్లు థరూర్ ప్రకటించారు. మొత్తం 40 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక
Ajay Maken: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై నెల రోజులు కూడా కాకముందే మల్లికార్జున ఖర్గేకు మొదటి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్తాన్ ఏఐసీసీ ఇంచార్జ్ అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 25న జైపూర్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థ�
రాష్ట్రంలోని వృద్ధులకు వితంతువులకు 2,000 రూపాయల పించన్ ఇస్తామని చెప్పారు. వీటితో పాటు రాష్ట్రంలో 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయడం, వీటితో పాటు రాష్ట్రంలోని బాలికలందరికీ పోస్ట్ గ్రాడ్యూయేషన్ వరకు ఉచిత విద్య అందించడం, రైతులకు 3 లక్షల రూ
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు కొనసాగనుంది. 150 రోజుల్ల�
ప్రస్తుతం దక్షిణాది నుంచి ఉత్తరాది వైపుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల ముందు తూర్పు భారత్ ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాం�
'మునుగోడులో జరిగింది ఓట్ల ఎన్నిక కాదు.. నోట్ల ఎన్నిక'
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు కంటే తక్కువ సీట్లే వస్తాయని జోస్యం చెప్పారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ ఎన్నికల అంశంపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.