Home » Congress
తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్బాల్ ఆడుతూ రాహుల్,
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు జనాలకు. కానీ.. గుజరాత్ విషయానికొస్తే అలా కాదు. దేశం మొత్తం ఫోకస్ ఆ స్టేట్ మీదే ఉంటుంది. ఎందుకంటే.. ఈ దేశాన్ని ఏలుతున్న బీజేపీకి సంబంధించిన రాజకీయమంతా.. గుజరాత్ సెంట్రిక్గానే నడుస�
27 ఏళ్లలో తొలిసారిగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలో త్రిముఖపోరు జరుగనుంది. గుజరాత్ ను ఏలుతున్న బీజేపీ ఈసారికూడా విజయం సాధిస్తుందా? అధికారాన్ని దక్కించుకుంటుందా? లేదా పంజాబ్ లో అనూహ్యంగా విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన ఆప్ పార్టీ గుజరాత్ ఎన్�
బీజేపీ ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తమ హామీ నెరవేరుస్తామన్నారు.
ఈ యేడాది మొదట్లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ.. బీఎస్పీ కేవలం ఒకే స్థానానికి పరిమితం అయింది. అనంతరం జరుగిన ఉప ఎన్నికలో కూడా ఎవరికి వారే పోటీ చేశారు. ఆ ఎన్నిక�
భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకున�
కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చే
తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్ష
ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలి�